వచ్చే సంక్రాంతికి రాబోయే వీర సింహా రెడ్డి , వాల్తేరు వీరయ్య సినిమాలు ఒకే బేనర్ నిర్మించిన సంగతి తెలిసిందే. అలాగే రెండు సినిమాల్లోనూ శృతి హాసనే హీరోయిన్. సహజంగా ఒక హీరోల పోటీతో పాటు సంక్రాంతి హీరోయిన్స్ కూడా పోటీ పడుతుంటారు. అయితే ఈసారి మాత్రం శృతితో శృతికే పోటీ జరగనుంది. బాక్సాఫీస్ దగ్గర ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా బ్లాక్ బస్టర్ అనిపించుకున్నా సంక్రాంతి విన్నర్ శృతినే అవుతుంది.
ఇక రష్మిక కూడా వారసుడుతో శృతి పోటీ ఇవ్వనుంది. కానీ తెలుగు బడా సినిమాల పరంగా చూస్తే మాత్రం ఈసారి శృతి దే పై చేయి కానుంది. మరి ఇటు చిరు అటు బాలయ్యతో ఇప్పటికే క్రేజీ స్టెప్స్ వేసి ఇరు అభిమానులని ఎట్రాక్ట్ చేస్తుంది శృతి. ముఖ్యంగా వీర సింహా రెడ్డిలో చాలా హాట్ గా కనిపిస్తూ కుర్ర కారును ఆకట్టుకుంటుంది. మరి ఈ రెండు సినిమాల్లో తన అందం అభినయం తో ఎక్కువ మార్కులు ఎందులో స్కోర్ చేస్తుందో చూడాలి.
ఏదేమైనా వచ్చే సంక్రాంతికి చిరు , బాలయ్య మధ్యలో ప్రతీ థియేటర్స్ లో శృతి పోస్టర్ పడబోతుంది. ఇక మైత్రి కి కూడా ఇదో గొప్ప అనుభూతిగా మారనుంది. ఒకే బేనర్ నుండి సంక్రాంతి రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వడం ఇదే మొదటి సారి మరి.
This post was last modified on December 27, 2022 11:59 am
ఏపీ లిక్కర్ స్కాం కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎట్టకేలకు…
బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.…
గత కొన్నేళ్లలో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో మోస్ట్ సర్ప్రైజింగ్, సెలబ్రేటెడ్ వెడ్డింగ్స్లో కీర్తి సురేష్ది ఒకటని చెప్పాలి. కెరీర్ మంచి…
అందరూ మర్చిపోయి ఎప్పుడో ఆలస్యంగా వస్తుందిలే అని భావిస్తున్న కల్కి 2 పేరు హఠాత్తుగా తెరమీదకు రావడంతో ఒక్కసారిగా ప్రభాస్…
ఇంకా అధికారికంగా ప్రకటించడం, ప్రమోషన్లు చేయడం లాంటివి జరగకపోయినా రేపటి నుంచి దురంధర్ ఓటిటి స్ట్రీమింగ్ జరగడం దాదాపు ఖాయమే.…
థియేటర్లలో విడుదలైన పధ్నాలుగు రోజులకే కార్తీ కొత్త సినిమా వా వతియార్ ఓటిటిలో వచ్చేయడం అభిమానులకు షాక్ కలిగించింది. తెలుగు…