వచ్చే సంక్రాంతికి రాబోయే వీర సింహా రెడ్డి , వాల్తేరు వీరయ్య సినిమాలు ఒకే బేనర్ నిర్మించిన సంగతి తెలిసిందే. అలాగే రెండు సినిమాల్లోనూ శృతి హాసనే హీరోయిన్. సహజంగా ఒక హీరోల పోటీతో పాటు సంక్రాంతి హీరోయిన్స్ కూడా పోటీ పడుతుంటారు. అయితే ఈసారి మాత్రం శృతితో శృతికే పోటీ జరగనుంది. బాక్సాఫీస్ దగ్గర ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా బ్లాక్ బస్టర్ అనిపించుకున్నా సంక్రాంతి విన్నర్ శృతినే అవుతుంది.
ఇక రష్మిక కూడా వారసుడుతో శృతి పోటీ ఇవ్వనుంది. కానీ తెలుగు బడా సినిమాల పరంగా చూస్తే మాత్రం ఈసారి శృతి దే పై చేయి కానుంది. మరి ఇటు చిరు అటు బాలయ్యతో ఇప్పటికే క్రేజీ స్టెప్స్ వేసి ఇరు అభిమానులని ఎట్రాక్ట్ చేస్తుంది శృతి. ముఖ్యంగా వీర సింహా రెడ్డిలో చాలా హాట్ గా కనిపిస్తూ కుర్ర కారును ఆకట్టుకుంటుంది. మరి ఈ రెండు సినిమాల్లో తన అందం అభినయం తో ఎక్కువ మార్కులు ఎందులో స్కోర్ చేస్తుందో చూడాలి.
ఏదేమైనా వచ్చే సంక్రాంతికి చిరు , బాలయ్య మధ్యలో ప్రతీ థియేటర్స్ లో శృతి పోస్టర్ పడబోతుంది. ఇక మైత్రి కి కూడా ఇదో గొప్ప అనుభూతిగా మారనుంది. ఒకే బేనర్ నుండి సంక్రాంతి రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వడం ఇదే మొదటి సారి మరి.
This post was last modified on December 27, 2022 11:59 am
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…