సీతారామమ్ సినిమాతో తెలుగులో పాపులర్ అయిపోయింది బాలీవుడ్ టివి సీరియల్స్ భామ మృణాల్ థాకూర్. అప్పటికే హిందీలో చాలా సినిమాల్లో సైడ్ క్యారక్టర్స్ అలాగే మెయిన్ లీడ్స్లో చేసింది కాని, అమ్మడికి ఎందుకో బ్రేక్ రాలేదు. కాని సీతారామమ్ సినిమాతో తెలుగులో ఒక్కసారిగా బాగా పేరొచ్చింది. అయితే ఇప్పటివరకు ఇక్కడ మరో సినిమానే సైన్ చేయలేదు. దానికి కారణం ఆమె కోటి రూపాయలు డిమాండ్ చేస్తోందని టాక్ వినిపిస్తుంటే.. అసలు మరో రీజన్ ఉందని ఫీలైందట ఈ మహారాష్ట్ర బ్యూటి.
హను రాఘవపూడి రూపొందించిన సినిమాలో ప్రిన్సెస్ నూర్జహాన్ పాత్రలో చాలా హుందాగా కనిపించింది మృణాల్. ఎక్కువగా చీరల్లో దర్శనమిచ్చి.. ఒక సొగసైన లేడీగా అలరించింది. కాని ఆమె బాలీవుడ్లో ఆరబోసినట్లు అందాల ఆరబోతకు ఛాన్సు దొరకలేదు. అయితే మృణాల్ కూడా.. తెలుగులో ఇలాంటి హుందాగా ఉండే రోల్స్ చేస్తాను కాని, గ్లామరస్ రోల్స్ చేయనంటూ ఎక్కడో చిన్న కామెంట్ చేయడంతో.. తెలుగు నుండి ఆఫర్లు రావట్లేదని అనిపించిందట. ఈ మధ్యన బాలీవుడ్లో కూడా నాన్-గ్లామర్ లుక్లోనే ఎక్కువగా దర్శనమిస్తున్న మృణాల్.. ఇప్పుడు టోటల్గా పందా మార్చాలని డిసైడైయ్యి.. ఒక ఫ్యాషన్ షోలో.. ఈజిప్షియన్ ప్రిన్సెస్ తరహాలో సందడి చేసింది.
మొన్నటివరకు కేవలం డీప్ నెక్ దస్తుల్లో సందడి చేసిన మృణాల్.. సడన్గా ఇలా పొట్టి దుస్తుల్లో అందాలన ఆరబోయడంతో చూపరులు కూడా ఆశర్చర్యపోయారు. ఇక మీదట కొన్ని రోజులు ఇదే తరహాలో హాట్ లుక్స్లో సందడి చేస్తూ.. టాలీవుడ్కు ఒక పెద్ద మెసేజ్ ఇస్తుందట. ఆ విధంగానైనా పెద్ద సినిమాల ఆఫర్లు తనకు వస్తాయని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. మరి గేర్ మార్చిన ప్రిన్సెస్కు తెలుగు ఇండస్ట్రీ ఎలాంటి ఛాన్సులిస్తుందో చూద్దాం.
గత కొన్ని వారాలుగా రీ రిలీజుల ప్రహసనం మరీ ఎక్కువైపోయింది. హిట్టు ఫ్లాపు సంబంధం లేకుండా వరసబెట్టి దించేస్తున్నారు. అవి…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్… తన అభిమానుల విషయంలో ఏ రీతిన స్పందిస్తారన్న విషయాన్ని ఇప్పుడు…
రేపటి నుంచి అమెజాన్ ప్రైమ్ లో దృశ్యం 3 స్ట్రీమింగ్ కానుంది. టాలీవుడ్ ప్రేక్షకులు చాలా మంది థియేటర్లలో మిస్…
టీడీపీ మహిళా నేత, ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత… వైసీపీ యువ నేత, మాజీ మంత్రి గుడివాడ…
మంచు విష్ణు కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప. విశేషం కేవలం…
విజయవాడలోని కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్న సంగతి…