సోషల్ మీడియాకి చాలా లేట్ గా పరిచయం అయినా కానీ చిరంజీవి చాలా ఈజీగా ట్రెండ్ పట్టేశారు. ట్వీట్స్ ఎలా పెడితే ఎంటర్టైనింగ్ గా ఉంటాయో, ఏ విధంగా రెస్పాండ్ అయితే ఫాలోయర్స్ కి నచ్చుతుందో చిరంజీవి చాలా త్వరగా తెలుసుకున్నారు. తెలుగు సినిమా సెలబ్రిటీస్ లో అలా సరదాగా సమయస్ఫూర్తితో ట్వీట్స్ వేసే వాళ్ళు అరుదు.
బాలీవుడ్ లో షారుఖ్ ఖాన్ ఆ చాతుర్యం చూపిస్తుంటాడు. తెలుగు సినిమా వాళ్ళు ఎక్కువగా హుందాతనం ప్రిఫర్ చేస్తుంటారు. కానీ చిరంజీవి తెరపై ఎలా ఎంటర్టైన్ చేస్తారో ట్విట్టర్ వేదికపై కూడా తన స్టైల్ చూపిస్తున్నారు. మగవాళ్ళు కూడా ఇంటి పనుల్లో సాయపడాలి అంటూ సినిమా వాళ్ళు ప్రస్తుతం ఒకరినొకరు ఛాలెంజ్ చేసుకుంటున్నారు.
ఇందులో భాగంగా చిరంజీవిని ఎన్టీఆర్ నామినేట్ చేస్తే దానికి బదులుగా ఛాలెంజ్ సినిమాలోని గిఫ్ పెట్టి చిరంజీవి అందరిని ఆకట్టుకున్నారు. చరణ్, పవన్ బాగా రిజర్వుడుగా ట్వీట్స్ వేస్తుంటారు కానీ జనం కనెక్ట్ అయ్యేలా ట్వీట్ చేస్తోంది మాత్రం చిరంజీవి ఒక్కరే.
This post was last modified on April 22, 2020 1:45 pm
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న అఖండ 2 తాండవానికి రంగం సిద్ధమయ్యింది. గంటకు సగటు 16 నుంచి 18…
ముందు నుంచి బలంగా చెబుతూ వచ్చిన మార్చి 27 విడుదల తేదీని పెద్ది అందుకోలేకపోవచ్చనే ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో…
బోరుగడ్డ అనిల్.. గత వైసీపీ పాలనలో చెలరేగిపోయిన వ్యక్తి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి…
తిరుమల పరకామణి చోరీ ఘటనపై మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా…
గత కొన్నేళ్లుగా సౌత్ సినిమాల ఆధిపత్యం ముందు బాలీవుడ్ నిలవలేకపోతోంది. ఒక సంవత్సరంలో ఓవరాల్ పెర్ఫామెన్స్ పరంగా చూసుకున్నా.. హైయెస్ట్…
పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడు డబుల్ మర్డర్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి…