ప్రస్తుతం ఇండస్ట్రీలో అందరికీ ఉన్న బిగ్ క్వశ్చన్ సురేష్ బాబు పరిశ్రమ సమస్యల్లో ఎందుకు కనిపించడం లేదు ? అవును దగ్గుబాటి సురేష్ బాబు గత కొన్ని రోజుల నుండి ఇండస్ట్రీకి సంబంధించి ఏ విషయంలోనూ జోక్యం చూపడం లేదు. మీడియా ముందుకు కనిపించటం లేదు. అసలు సురేష్ బాబు కి ఏమైంది ? నారప్ప , దృశ్యం 2 సినిమాల ప్రమోషన్స్ లో బాగా ఆక్టివ్ గా కనిపించి ప్రమోషన్స్ తో పాటు పరిశ్రమ గురించి ఇంటర్వ్యూలలో మాట్లాడిన ఆయన ఉన్నపళంగా ఎందుకు సైలెంట్ అయుపోయారు ? అసలేం జరిగింది ? ఇవన్నీ డౌట్లకు తొందర్లోనే ఆన్వర్ రానుంది.
సురేష్ బాబు తనయుడు, రానా తమ్ముడు దగ్గుబాటి అభిరాం హీరోగా పరిచయం అవుతున్న ‘అహింస’ సినిమా నవంబర్ లో రిలీజ్ అవ్వబోతుంది. దసరా కి టీజర్ రిలీజ్ చేస్తున్నారు. అందులో భాగంగా టీం మీడియా ముందుకు రాబోతుంది. ఓ ఈవెంట్ ప్లాన్ చేసి టీజర్ రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. అయితే ఈ ప్రమోషన్స్ లో సురేష్ బాబు కనిపించడం ఖాయం. కొడుకు డెబ్యూ సినిమా గురించి ఆయన మీడియా ముందుకు వచ్చి కంటెంట్ గురించి ఎలాగో చెప్పకనే చెప్పాలి. అలా కనిపించిన వెంటనే సురేష్ బాబు కి మీడియా నుండి ఉన్నపళంగా ఎందుకు సైలెంట్ అయిపోయారు అనే ప్రశ్న ఎదురవుతుంది.
మరి ఆ ప్రశ్నకి సురేష్ బాబు ఎలాంటి ఆన్సర్ ఇస్తాడో ఇండస్ట్రీ విషయాల గురించి ఏం చెప్తారో చూడాలి. సో ఇన్ని రోజులు ఇండస్ట్రీ సమస్యలలో పెద్దగా కనిపించకుండా అలాగే మీడియా ముందుకు రాకుండా ఉన్న సురేష్ బాబు ఎట్టకేలకు అభిరాం అహింస కోసం బయటికి రాక తప్పదు. అలా వచ్చాక అన్నిటి గురించి మాట్లాడక తప్పదు. చూడాలి సురేష్ బాబు మీడియాతో ఏం చెప్తారో ?
This post was last modified on October 1, 2022 10:06 pm
టీడీపీ అధినేత చంద్రబాబుకు.. బిగ్ బ్రేక్ వచ్చింది. ఇప్పటి వరకు కేంద్రంలోని పెద్దలు ఎవరూ.. ముఖ్యంగా బీజేపీ అగ్రనాయకులుగా ఉన్నవారు…
ఏపీలో సంచలనం చోటు చేసుకుంది. ఎన్నికల వేళ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది…
ఏపీలో ఎన్నికలకు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ నెల 13న అంటే వచ్చే సోమవారం.. ఎన్నికల…
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మెగా పవర్ స్టార్ ఆలస్యం చేయకుండా శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’ మొదలుపెట్టేశాడని చాలా సంతోషించారు మెగా…
కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత.. అమిత్ షా.. ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశా రు.…
ఈ ఏడాది పాన్ ఇండియా స్థాయిలో మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో ‘పుష్ప: ది రూల్’ ఒకటి. ‘పుష్ప: ది రైజ్’తో…