RX 100 దర్శకుడు అజయ్ భూపతి ఎప్పట్నుంచో మహా సముద్రం అనే చిత్రాన్ని మొదలు పెట్టాలని ప్రయత్నిస్తున్నాడు. మొదట హీరోలు దొరకలేదు. రవితేజ ఓకే అనుకుంటే అన్నీ సెట్ అయ్యాక తప్పుకున్నాడు. ఆ తర్వాత శర్వానంద్ చేస్తానని చెప్పాడు. సితార బ్యానర్ లో చేయాలనే ప్లాన్ ఉంది కానీ అఫిషియల్ గా అనౌన్స్ చేయలేదు.
అజయ్ భూపతి అయితే మిగతా తారాగణం ఫైనల్ చేసుకునే పనిలో ఉన్నాడు. మొదట అదితి రావు హైదరి, ఆ తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ అన్నారు. కానీ ఇప్పుడు రాశి ఖన్నా ఫైనల్ అని చెప్తున్నారు. మరి రాశి ఖన్నా అయినా ఈ సముద్రాన్ని పొంగిస్తుందా లేదా అనేది చూడాలి.
ఇందులో మరో హీరో క్యారెక్టర్ కూడా ఉంది. రవితేజ హీరో అనుకున్నప్పుడు సిద్ధార్థ్ ని అనుకున్నారు. శర్వానంద్ పక్కన అతడినే తీసుకుంటారా లేక వేరే హీరోని సంప్రదిస్తారా అనేది ఇప్పటికైతే సస్పెన్సు.
This post was last modified on July 7, 2020 10:22 am
అమెరికాలో ఉంటున్న తెలుగు అమ్మాయి, ఇన్ఫ్లుయెన్సర్ (పికు నెమలి) సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో…
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. పార్టీ పేరు,…
దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఇప్పుడు భాషా పరమైన సరిహద్దులు చెరిగిపోతున్నాయి. ఒకప్పటిలా కాకుండా టాలీవుడ్ కు చెందిన అగ్ర నిర్మాణ…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు వస్తుందంటే సోషల్ మీడియాలో రచ్చ మామూలుగా ఉండదు. ఏప్రిల్ 8వ తేదీ కోసం…
హైదరాబాద్ లో మాదక ద్రవ్యాల వినియోగం అంతకంతకూ పెరుగుతోందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా గురువారం అర్ధరాత్రి నగరంలో జరుగుతున్న ఓ…
టాలీవుడ్ మరో మంచి ఫ్రైడే కోసం ఎదురు చూస్తున్న టైంలో కంటెంట్ నమ్ముకున్న రెండు సినిమాలు ఇవాళ థియేటర్లలో అడుగు…