RX 100 దర్శకుడు అజయ్ భూపతి ఎప్పట్నుంచో మహా సముద్రం అనే చిత్రాన్ని మొదలు పెట్టాలని ప్రయత్నిస్తున్నాడు. మొదట హీరోలు దొరకలేదు. రవితేజ ఓకే అనుకుంటే అన్నీ సెట్ అయ్యాక తప్పుకున్నాడు. ఆ తర్వాత శర్వానంద్ చేస్తానని చెప్పాడు. సితార బ్యానర్ లో చేయాలనే ప్లాన్ ఉంది కానీ అఫిషియల్ గా అనౌన్స్ చేయలేదు.
అజయ్ భూపతి అయితే మిగతా తారాగణం ఫైనల్ చేసుకునే పనిలో ఉన్నాడు. మొదట అదితి రావు హైదరి, ఆ తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ అన్నారు. కానీ ఇప్పుడు రాశి ఖన్నా ఫైనల్ అని చెప్తున్నారు. మరి రాశి ఖన్నా అయినా ఈ సముద్రాన్ని పొంగిస్తుందా లేదా అనేది చూడాలి.
ఇందులో మరో హీరో క్యారెక్టర్ కూడా ఉంది. రవితేజ హీరో అనుకున్నప్పుడు సిద్ధార్థ్ ని అనుకున్నారు. శర్వానంద్ పక్కన అతడినే తీసుకుంటారా లేక వేరే హీరోని సంప్రదిస్తారా అనేది ఇప్పటికైతే సస్పెన్సు.
This post was last modified on July 7, 2020 10:22 am
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో వారమే సమయం ఉంది. ఈ ఎన్నికలు ఇటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్కు, అటు ప్రతిపక్ష…
‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్టో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో అత్యంత ఆదరణ పొందిన…
ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా జగన్ ప్రబుత్వం అమలు చేస్తున్న పథకాలను ఎన్నికల…
రాజమండ్రిలో నిర్వహించిన కూటమి పార్టీల(జనసేన-బీజేపీ-టీడీపీ) ఎన్నికల ప్రచార సభ 'ప్రజాగళం'లో చంద్రబాబు పాల్గొన లేక పోయారు. ఆయన వేరే సభలో…
మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…