RX 100 దర్శకుడు అజయ్ భూపతి ఎప్పట్నుంచో మహా సముద్రం అనే చిత్రాన్ని మొదలు పెట్టాలని ప్రయత్నిస్తున్నాడు. మొదట హీరోలు దొరకలేదు. రవితేజ ఓకే అనుకుంటే అన్నీ సెట్ అయ్యాక తప్పుకున్నాడు. ఆ తర్వాత శర్వానంద్ చేస్తానని చెప్పాడు. సితార బ్యానర్ లో చేయాలనే ప్లాన్ ఉంది కానీ అఫిషియల్ గా అనౌన్స్ చేయలేదు.
అజయ్ భూపతి అయితే మిగతా తారాగణం ఫైనల్ చేసుకునే పనిలో ఉన్నాడు. మొదట అదితి రావు హైదరి, ఆ తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ అన్నారు. కానీ ఇప్పుడు రాశి ఖన్నా ఫైనల్ అని చెప్తున్నారు. మరి రాశి ఖన్నా అయినా ఈ సముద్రాన్ని పొంగిస్తుందా లేదా అనేది చూడాలి.
ఇందులో మరో హీరో క్యారెక్టర్ కూడా ఉంది. రవితేజ హీరో అనుకున్నప్పుడు సిద్ధార్థ్ ని అనుకున్నారు. శర్వానంద్ పక్కన అతడినే తీసుకుంటారా లేక వేరే హీరోని సంప్రదిస్తారా అనేది ఇప్పటికైతే సస్పెన్సు.
This post was last modified on July 7, 2020 10:22 am
ప్రస్తుతం వైసీపీకి ఉన్న 11 నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల నాటికి 4 నియోజకవర్గాలు చేజారి పోవడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు.…
బాలకృష్ణ - కొరటాల శివ కాంబినేషన్ సినిమా ఫిక్సయిపోయింది. వచ్చే వారమే పూజా కార్యక్రమాలతో ఓపెనింగ్ జరగనుందని సమాచారం. అయితే…
వైసీపీ అధినేత జగన్ శుక్రవారం నుంచి యూరప్ పర్యటనకు వెళ్తున్నారు. దాదాపు 20 రోజులకు పైగానే ఆయన రాష్ట్రానికి దూరంగా…
తెలంగాణలో రెండు రోజుల క్రితం మొదలైన ఆర్టీసీ కార్మికుల సమ్మె అప్పుడే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన…
బాలకృష్ణ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన సినిమా నిప్పురవ్వ. దానికైన ఖర్చు గురించి…
70, 80, 90 దశకాల్లో ప్రపంచ వ్యాప్తంగా సంగీత ప్రియులను ఒక ఊపు ఊపిన లెజెండరీ మ్యుజీషియన్ మైకేల్ జాక్సన్…