సినిమా థియేటర్లు మూసి వేసి ఉంచడంతో ఒక మాదిరి సినిమాలను ఓటిటీ ద్వారా విడుదల చేసేస్తున్నారు. అయితే ఇంత వరకు ఓటిటీ ద్వారా బయటకు వచ్చిన సినిమాల్లో ఒక్కటి కూడా ఆకట్టుకోలేదు. పేరుకి కొన్ని చెప్పుకోదగ్గ సినిమాలే వచ్చాయి కానీ ‘భలే ఉంది’ అనిపించేది మాత్రం ఏదీ రాలేదు. గులాబో సితాబో, పెంగ్విన్ సినిమాల తర్వాత ఇలా విడుదలయ్యే సినిమాల్లో విషయం ఉండదనే ఫీలింగ్ బలపడిపోయింది.
సినిమా బాగుంటే థియేటర్లో విడుదల చేసుకునే వరకు వేచి చూసే వాళ్ళు కదా, బాగోలేదని తెలిసే ఇలా వదిలించేసుకున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అదితి రావు హైదరి నటించిన మలయాళ చిత్రం సుఫియుమ్ సుజాతయుమ్ జజులై 3న అమెజాన్ ద్వారా రిలీజ్ అవుతోంది. కనీసం ఈ సినిమా అయినా సినీ ప్రియుల ఆదరణ చూరగొంటే బాగుంటుంది. లేదా విషయం లేని సినిమాలే ఇలా విడుదల అవుతాయనే భావన బలపడి, కొత్త సినిమాలు కొనడానికి ఓటిటీ కంపెనీలు వెనక్కి తగ్గే ప్రమాదం ఉంటుంది.
This post was last modified on June 23, 2020 12:21 am
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…