సినిమా థియేటర్లు మూసి వేసి ఉంచడంతో ఒక మాదిరి సినిమాలను ఓటిటీ ద్వారా విడుదల చేసేస్తున్నారు. అయితే ఇంత వరకు ఓటిటీ ద్వారా బయటకు వచ్చిన సినిమాల్లో ఒక్కటి కూడా ఆకట్టుకోలేదు. పేరుకి కొన్ని చెప్పుకోదగ్గ సినిమాలే వచ్చాయి కానీ ‘భలే ఉంది’ అనిపించేది మాత్రం ఏదీ రాలేదు. గులాబో సితాబో, పెంగ్విన్ సినిమాల తర్వాత ఇలా విడుదలయ్యే సినిమాల్లో విషయం ఉండదనే ఫీలింగ్ బలపడిపోయింది.
సినిమా బాగుంటే థియేటర్లో విడుదల చేసుకునే వరకు వేచి చూసే వాళ్ళు కదా, బాగోలేదని తెలిసే ఇలా వదిలించేసుకున్నారనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అదితి రావు హైదరి నటించిన మలయాళ చిత్రం సుఫియుమ్ సుజాతయుమ్ జజులై 3న అమెజాన్ ద్వారా రిలీజ్ అవుతోంది. కనీసం ఈ సినిమా అయినా సినీ ప్రియుల ఆదరణ చూరగొంటే బాగుంటుంది. లేదా విషయం లేని సినిమాలే ఇలా విడుదల అవుతాయనే భావన బలపడి, కొత్త సినిమాలు కొనడానికి ఓటిటీ కంపెనీలు వెనక్కి తగ్గే ప్రమాదం ఉంటుంది.
This post was last modified on June 23, 2020 12:21 am
ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా చాలా ఏళ్ల పాటు జడ్జిగా వ్యవహరించిన జబర్దస్త్ షోలో స్కిట్లు చేసే కమెడియన్లతో ఆమెకు మంచి…
టీడీపీ అధినేత చంద్రబాబుకు.. బిగ్ బ్రేక్ వచ్చింది. ఇప్పటి వరకు కేంద్రంలోని పెద్దలు ఎవరూ.. ముఖ్యంగా బీజేపీ అగ్రనాయకులుగా ఉన్నవారు…
ఏపీలో సంచలనం చోటు చేసుకుంది. ఎన్నికల వేళ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది…
ఏపీలో ఎన్నికలకు మరో వారం రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ నెల 13న అంటే వచ్చే సోమవారం.. ఎన్నికల…
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత మెగా పవర్ స్టార్ ఆలస్యం చేయకుండా శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’ మొదలుపెట్టేశాడని చాలా సంతోషించారు మెగా…
కేంద్ర మంత్రి, బీజేపీ అగ్రనేత.. అమిత్ షా.. ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశా రు.…