ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్ రేస్ ఇద్దరి మధ్య జరుగుతోంది. పూజ హెగ్డే, రష్మిక ఇద్దరూ నెంబర్ వన్ స్లాట్ కోసం పోటీ పడుతున్నారు. యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న రష్మిక సరిలేరు నీకెవ్వరు, భీష్మ విజయాలతో తన స్థానం సుస్థిరం చేసుకుంది. ఆమె తదుపరి చిత్రం కూడా అల్లు అర్జున్ లాంటి పెద్ద హీరోతోనే చేస్తోంది.
మొదట్లో కుర్ర హీరోలతో నటించినా కానీ ఇప్పుడు రష్మిక రేంజ్ వేరు. తదుపరి సినిమాలు చేస్తే చరణ్, తారక్, ప్రభాస్ లాంటి హీరోలతో చేస్తుంది. ఒకవేళ మధ్య శ్రేణి హీరోలతో చేసినా కానీ సోలో హీరోయిన్ అయితేనే చేయడం ఖచ్చితం. టాప్ హీరోలు పోటీ పడినా డేట్స్ ఇవ్వలేనంత బిజీగా ఉన్న రష్మిక ఒక మీడియం బడ్జెట్ సినిమాలో, నాని నటించే శ్యామ్ సింగ రాయ్ చిత్రంలో సెకండ్ హీరోయిన్ పాత్ర చేస్తుందని గాసిప్స్ పుట్టించారు.
సాయి పల్లవి మెయిన్ హీరోయిన్ గా నటించే చిత్రంలో రష్మిక ఎలా నటిస్తుంది. అది కూడా తనకు అత్యంత డిమాండ్ ఉన్న దశలో? ఇదంతా సదరు సినిమాకు హైప్ తేవడం కోసం చేసే ప్రయత్నం అనుకోవచ్చు.
ఎనిమిది సంవత్సరాల క్రితం రంగస్థలం విడుదలకు ముందు ఇది ఎలా ఉంటుందనే అనుమానాలు ఫ్యాన్స్ లోనే ఉండేవి. కారణం టిపికల్…
ఒకప్పటి హీరో అక్షయ్ ఖన్నా అంటే జెన్ జీ ప్రేక్షకులకు వెంటనే ఫ్లాష్ కాదు. దురంధర్ విలన్ రెహమాన్ డెకాయిట్…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో రూపొందే ప్యాన్ ఇండియా మూవీ ప్రకటన పోస్టర్ రూపంలో రావడం ఆలస్యం తెలుగు…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత విశ్వరూపం చూపించారు. పదునైన మాటలతో విరుచుకుపడ్డారు. ``ఇప్పటి వరకు మీరు అన్న..…
మిస్టర్ బచ్చన్ లాంటి డిజాస్టర్ తో టాలీవుడ్ కెరీర్ మొదలుపెట్టిన భాగ్యశ్రీ బోర్సేకు చాలా కాలం టైం కలిసి రాలేదు.…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వచ్చి తీరుతుందన్నారు.…