షూటింగ్స్ మొదలు పెట్టడానికి చాలా మంది నటులు తటపటాయిస్తున్న తరుణంలో చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్ తన ‘సూపర్ మచ్చి’ సినిమా లాస్ట్ షెడ్యూల్ మొదలు పెట్టేసాడు. చాలా తక్కువ మంది బృందంతో, తగిన జాగ్రత్తలు తీసుకుంటూ షూట్ చేస్తున్నారు.
షూటింగ్ కి అనువైన సమయం కాదని ఎన్నో సినిమాల షూటింగ్స్ నిలిపివేసి కూర్చుంటే, ఈ చిత్రానికి తొందర దేనికనే ప్రశ్నలు వస్తున్నాయి. షూటింగ్ పూర్తి చేసుకున్నట్లయితే ఓటిటీ డీల్స్ వస్తాయని పలు చిన్న చిత్రాలను పూర్తి చేయాలని చూస్తున్నారు.
మొదటి సినిమా విజేతతో సక్సెస్ కాలేకపోయిన కళ్యాణ్ దేవ్ ఈ సినిమాతో ఎక్కువ మంది దృష్టిలో పడవచ్చునని ఓటిటీ రిలీజ్ కోసం ఆరాటపడుతున్నట్టు ఉన్నాడు. కారణం ఏదైనా కానీ, మెగా ఫ్యామిలీలో చాలా మంది హీరోలుండగా, ఈ సమయంలో ముందుగా షూటింగ్ కి వచ్చిన క్రెడిట్ మాత్రం కళ్యాణ్ సొంతం చేసుకున్నాడు.
This post was last modified on June 23, 2020 12:10 am
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…
విదేశాంగ శాఖ అనుమతి నిరాకరించడంతో తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయ్యింది. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం…
సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…