సోషల్ మీడియాలో ఏది ట్రెండ్ అవుతుంటే అది చేయడానికి కొందరు చోటా మోటా సెలెబ్రిటీలు ట్రై చేస్తుంటారు. ప్రస్తుతం బ్యాన్ చైనా ప్రాడక్ట్స్ అంటూ సోషల్ మీడియాలో పిల్లకాయలు హల్చల్ చేస్తున్నారు. చైనా టీవీలను, మొబైల్ ఫోన్స్ పగలగొట్టడం, ఆ వీడియోలు పెట్టడం ఇప్పుడు వైరల్ ట్రెండ్. ఇందులో తాను కూడా ఉన్నా అంటూ తనదగ్గర ఉన్న చైనా ఫోన్ ని నేలకేసి కొట్టి, దానిని డస్ట్ బిన్ లో వేసిన వీడియోను పోస్ట్ చేసాడు బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్.
చైనాకు నష్టం చేయడం అంటే పాతవి పగలగొట్టుకోవడం కాదని, కొత్తవి కొనకుండా ఉండడం అనే మినిమం కామన్ సెన్స్ లేదంటూ కౌశల్ ని ట్రోల్ చేస్తున్నారు. అయితే ఇలాంటి లాజిక్స్ టిక్ టాక్ వీడియోలతో కాలక్షేపం చేసే వారికి అర్థం కాదు.
కౌశల్ లాంటి చిన్న సెలెబ్రిటీలు అలాంటి వేలం వెర్రి ఉన్న పిల్లల్ని ఆకట్టుకోడానికి తాము కూడా ట్రెండ్ ఫాలో అవుతున్నట్టు వీడియోలు పెట్టేస్తుంటారు. కాకపోతే సెన్సిబుల్ జనాల దృష్టిలో చులకన అయిపోతుంటారు.
This post was last modified on June 23, 2020 12:03 am
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…
ఈ రోజుల్లో ఒక హీరో సినిమా గురించి తన అభిమానులు చేసే పాజిటివ్ ప్రచారం కంటే.. యాంటీ ఫాన్స్ చేసే…