సోషల్ మీడియాలో ఏది ట్రెండ్ అవుతుంటే అది చేయడానికి కొందరు చోటా మోటా సెలెబ్రిటీలు ట్రై చేస్తుంటారు. ప్రస్తుతం బ్యాన్ చైనా ప్రాడక్ట్స్ అంటూ సోషల్ మీడియాలో పిల్లకాయలు హల్చల్ చేస్తున్నారు. చైనా టీవీలను, మొబైల్ ఫోన్స్ పగలగొట్టడం, ఆ వీడియోలు పెట్టడం ఇప్పుడు వైరల్ ట్రెండ్. ఇందులో తాను కూడా ఉన్నా అంటూ తనదగ్గర ఉన్న చైనా ఫోన్ ని నేలకేసి కొట్టి, దానిని డస్ట్ బిన్ లో వేసిన వీడియోను పోస్ట్ చేసాడు బిగ్ బాస్ సీజన్ 2 విన్నర్ కౌశల్.
చైనాకు నష్టం చేయడం అంటే పాతవి పగలగొట్టుకోవడం కాదని, కొత్తవి కొనకుండా ఉండడం అనే మినిమం కామన్ సెన్స్ లేదంటూ కౌశల్ ని ట్రోల్ చేస్తున్నారు. అయితే ఇలాంటి లాజిక్స్ టిక్ టాక్ వీడియోలతో కాలక్షేపం చేసే వారికి అర్థం కాదు.
కౌశల్ లాంటి చిన్న సెలెబ్రిటీలు అలాంటి వేలం వెర్రి ఉన్న పిల్లల్ని ఆకట్టుకోడానికి తాము కూడా ట్రెండ్ ఫాలో అవుతున్నట్టు వీడియోలు పెట్టేస్తుంటారు. కాకపోతే సెన్సిబుల్ జనాల దృష్టిలో చులకన అయిపోతుంటారు.
This post was last modified on June 23, 2020 12:03 am
ఏపీ సీఎం చంద్రబాబు కృషి ఫలించింది. అంతర్జాతీయ టెక్ దిగ్గజం గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుతో ఏపీలో సరికొత్త…
తిరుమల శేషాచలం అటవీ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుని కలకలం రేపింది. తిరుపతి పరిధిలోని జీవకోన సమీప మొండోడికోన…
సినీ రంగంలో కొందరికి కొందరితో చిత్రమైన బంధం మొదలవుతుంది. థ్రిల్లర్ సినిమాల స్పెషలిస్టుగా ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించిన అడివి…
ఒక నెల ముందు వరకు మెగా అభిమానులకు దర్శకుడు బుచ్చిబాబు సానా ఎంతో ఇష్టుడిగా ఉండేవాడు. ఆచార్య, గేమ్ చేంజర్…
‘బాహుబలి’ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదించుకున్నాడు ప్రభాస్. అలాంటి హీరోతో సినిమా తీసే…
యుద్ధం.. సామాన్య ప్రజల ప్రాణాల్ని మాత్రమే కాదు దేశ ఆర్థిక పరిస్థితిని సర్వనాశనం చేస్తుంది. శతాబ్దాల ఘన చరిత్రకు సజీవ…