హీరోల్ని సినిమాలకు ఒప్పించడం కష్టమైపోతోంది. చేతిలో ఒకట్రెండు హిట్లుంటే.. మరింత బెట్టు చేస్తున్నారు. వాళ్లెవ్వరికీ కథలు ఓ పట్టాన నచ్చడం లేదు. వచ్చిన క్రేజ్ కాపాడుకోవాలి కదా, ఆ మాత్రం జాగ్రత్త అవసరం కూడా.
పీవీపీ దగ్గర ఓ కథ ఉంది. కథంటే సొంత కథ కాదు. ‘ఓ మై కడవులే’ అనే ఓ తమిళ సినిమా రైట్స్ కొనేసింది పీవీపీ. దాన్ని ఇద్దరు ముగ్గురు హీరోలకు వినిపించారు. వాళ్లు నో అనేసరికి… విశ్వక్ సేన్ దగ్గరకు చేరింది.
ఇదో యువ జంట కథ. పెళ్లి, విడాకులు.. ఈ విషయంలో ఈతరం ఆలోచనలు ఎలా ఉన్నాయన్నదాన్ని సెటైరికల్గా చూపించారు. మధ్యలో దేవుడి వ్యవహారం ఉంటుంది. విజయ్సేతుపతి పోర్షన్ ఒక్కటే కాస్త జనరంజకంగా ఉంటుంది. తెలుగులో తీయాలంటే చాలా మార్పులు చేయాలి. అందుకే విశ్వక్ నో చెప్పాడని టాక్.
విశ్వక్పై ఆశలు పెట్టుకున్న పీవీపీ… ఇప్పుడు మరో హీరో కోసం అన్వేషణ మొదలెట్టేసిందని తెలుస్తోంది.
This post was last modified on June 14, 2020 1:58 pm
ఏపీలో వచ్చే మూడు మాసాల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నాయకులు అలెర్టుగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు.…
ఏపీ పునర్నిర్మాణానికి తాము చేస్తున్న ప్రయత్నాలను వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. అభివృద్ధి కోసం చేపడుతున్న ప్రతి…
ఎన్టీఆర్ వీరాభిమాని, తెలుగుదేశం పార్టీకి అంకితభావంతో సేవలందించిన ఎన్టీఆర్ రాజు అకాల మరణానికి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన నందమూరి…
కొన్నేళ్ల నుంచి భారత్, పాకిస్థాన్ సంబంధాలు అంతంతమాత్రంగా ఉండగా.. ఈ ఏడాది ఆరంభంలో పహల్గాం ఉగ్రదాడి తర్వాత అవి పూర్తిగా…
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…