Movie News

శ్రీకాంత్ కొడుకు లైనప్ మాములుగా లేదు!

ఈ మధ్యకాలంలో పెద్ద బ్యానర్లు సైతం చిన్న సినిమాలను నిర్మిస్తున్నాయి. తక్కువ బడ్జెట్ లో సినిమాలు తీస్తూ.. భారీ లాభాలను పొందుతున్నారు నిర్మాతలు. గతేడాది వైజయంతీ మూవీస్ బ్యానర్ పై నిర్మాత అశ్వనీదత్ ‘జాతిరత్నాలు’ అనే చిన్న సినిమాను నిర్మించారు. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇప్పుడు మరో చిన్న సినిమాను నిర్మించడానికి రెడీ అవుతున్నారు. అందులో శ్రీకాంత్ కుమారుడు రోషన్ హీరోగా నటించబోతున్నాడట.

స్క్రిప్ట్ మొత్తం రెడీగా ఉంది. త్వరలోనే సినిమాను అఫీషియల్ గా అనౌన్స్ చేసి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనున్నారు. ఈ సినిమాతో పాటు రోషన్ మరో సినిమా లైన్ లో పెట్టారు. అది కూడా పెద్ద బ్యానర్ లో కావడం విశేషం. ప్రముఖ బ్యానర్ సితార ఎంటర్టైన్మెంట్స్ రోషన్ తో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తుంది. దీనికి సంబంధించిన అగ్రిమెంట్స్ కూడా పూర్తయ్యాయి.

‘నిర్మలా కాన్వెంట్’ సినిమాతో నటుడిగా తెరంగేట్రం చేసిన రోషన్ ఇటీవల ‘పెళ్లి సందడి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమాకి నెగెటివ్ రివ్యూలు వచ్చినప్పటికీ.. వసూళ్ల పరంగా మాత్రం లాభాలు వచ్చాయి. దసరా సీజన్ లో సినిమాను విడుదల చేయడం నిర్మాతలకు బాగా కలిసొచ్చింది.

పైగా సినిమాలో రోషన్ పెర్ఫార్మన్స్ కు, డాన్స్ కు మంచి మార్కులు పడ్డాయి. సరైన కథలు పడితే రోషన్ నటుడిగా ఎదగడం ఖాయం. అందుకే వైజయంతీ మూవీస్ ముందుగానే అడ్వాన్స్ ఇచ్చి రోషన్ ను లాక్ చేసింది. ముందు ఈ సినిమాను పూర్తి చేసి ఆ తరువాత సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సినిమా చేస్తారని తెలుస్తోంది!

This post was last modified on January 21, 2022 5:01 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

10 minutes ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

50 minutes ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

1 hour ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

2 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

4 hours ago

దమ్ముంటే నన్ను జైలుకు పంపు: జగన్ కు బీజేపీ మంత్రి సవాల్

మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…

5 hours ago