పింక్ రీమేక్ పవన్ కళ్యాణ్ చేస్తే బాగుంటుందనే ఐడియా త్రివిక్రమ్ కే ముందుగా వచ్చిందట. ప్రస్తుతం పవన్ కి ఉన్న ఇమేజ్ కి ఇలాంటి బర్నింగ్ ఇష్యూ మీద సినిమా అయితే బాగుంటుందని త్రివిక్రమ్ సలహా ఇచ్చాడట. పవన్ కూడా ఆ సినిమా చూసి చేస్తానని చెప్పాడట.
అలా వకీల్ సాబ్ కి బీజం వేసింది త్రివిక్రమ్ అన్నమాట. ఆయన ఈ సినిమాకు మాటలు రాయడంతో పాటు నిర్మాణంలో భాగస్వామ్యం కూడా అడిగాడట.
దిల్ రాజు అందుకు అయిష్టంగా అంగీకరించినా కానీ అల వైకుంఠపురములో సినిమా బిజీలో త్రివిక్రమ్ ఉండడంతో సైలెంట్ గా శ్రీరామ్ వేణుతో స్క్రిప్ట్ రాయించేసాడనే గుసగుసలున్నాయి. బిజీగా ఉండడం వల్ల త్రివిక్రమ్ సమయానికి దొరకలేదని వేణు చెబుతున్నాడు.
ఆల్రెడీ బోనీ కపూర్ తో వాటా ఉండడంతో మళ్ళీ మరో వాటా దేనికని దిల్ రాజు తెలివిగా త్రివిక్రమ్ ని సైడ్ చేసాడనే టాక్ అయితే ఇండస్ట్రీలో గట్టిగా ఉంది. అల అంత పెద్ద హిట్ అవడంతో ఆ ఉత్సాహంలో త్రివిక్రమ్ ఇదంతా అంత సీరియస్ గా తీసుకోలేదట.
This post was last modified on June 9, 2020 2:41 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…