ఆర్.ఆర్.ఆర్. చిత్రానికి సంబంధించిన ఏ విషయాన్ని అయినా చాలా ఘనంగా, ఒక హైప్ తో అనౌన్స్ చేయాలని రాజమౌళి చూస్తున్నాడు. అందుకే ఈ చిత్రం గురించిన అన్ని విషయాలు ట్విట్టర్ హ్యాండిల్ ద్వారానే చెబుతున్నారు. చివరకు ఎన్టీఆర్, చరణ్ కూడా ఈ సినిమాకు సంబంధించి ఏమి అడిగినా అన్నీ రాజమౌళికే తెలుసు అంటూ తప్పించుకుంటున్నారు. అంతెందుకు బాలీవుడ్ మీడియా కూడా అజయ్ దేవగన్ నుంచి తన పాత్రకు సంబంధించిన డీటెయిల్స్ చెప్పించలేకపోయింది. కానీ ఈ చిత్రంలో అతనికి జోడీగా నటిస్తున్న శ్రియ ఆ విషయాన్ని లీక్ చేసేసింది.
ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో అజయ్ సరసన కనిపిస్తా అంటూ వీడియోలో చెప్పింది. ఇది రాజమౌళికి అసలు నచ్చలేదు. అతని టీమ్ నుంచి శ్రియకి స్ట్రాంగ్ వార్నింగ్ వెళ్లిందని, ఇలాంటివి రిపీట్ అయితే రీప్లేస్ చేయడానికి కూడా వెనుకాడమని గట్టిగా చెప్పారట. సీనియర్ నటి కనుక ఇలాంటి ప్రోటోకాల్స్ తెలిసే ఉంటాయని ఆమెకి ప్రత్యేకించి సీక్రెట్ గా ఉంచాలని చెప్పలేదట. పెద్ద సినిమాలో ఆఫర్ కావడంతో శ్రియ ఎక్సయిట్మెంట్ ఆపుకోలేకపోయింది పాపం.
This post was last modified on June 9, 2020 2:49 am
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…