తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో అత్యంత సీనియర్ స్టార్ అయిన బాలకృష్ణని కచ్చితంగా అందులో ఇన్వాల్వ్ చేయాలి. కానీ చిరంజీవి ఎందుకో బాలయ్యని దూరం పెడుతూ తనకు సన్నిహితుడైన నాగార్జునని మాత్రమే అన్నిట్లో కలుపుకుపోతున్నారు. కార్మికుల కోసం ఏర్పాటు చేసిన సహాయ నిధి గురించి బాలయ్యతో సంప్రదింపులు లేవు.
అయినప్పటికీ ఆయన సి. కళ్యాణ్ చేతులకు కోటి రూపాయల విరాళం తాలూకు చెక్ అందించారు. అలాగే ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్లే సందర్భంలో కూడా బాలయ్యను వెంట తీసుకెళ్లలేదు. నిజానికి చిరంజీవికి ఆయనని పిలవాలనే ఉందట. ఇద్దరి మధ్య సంబంధాల మాట ఎలా ఉన్నా మీడియా కనుక బాలయ్య రాకపోవడం చూస్తే కూపీ లాగుతుందని చిరంజీవికి తెలుసు.
కానీ చిరంజీవితో చర్చకు వెళ్లిన వారిలో కొందరు బాలకృష్ణ దేనికని, ఆయన రావాల్సిన పని లేదని చిరంజీవికి చెప్పారట. తీరా చిరంజీవి అనుకున్నంత పనీ అయింది. బాలకృష్ణకు సింపతీ వచ్చి, చిరంజీవిపై ఒక వర్గం నుంచి విమర్శలు వస్తున్నాయి.
This post was last modified on June 4, 2020 1:30 pm
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…
ఈ రోజుల్లో ఒక హీరో సినిమా గురించి తన అభిమానులు చేసే పాజిటివ్ ప్రచారం కంటే.. యాంటీ ఫాన్స్ చేసే…
ఉప్పెనతో టాలీవుడ్ లో సెన్సేషనల్ డెబ్యూ అందుకున్న కృతి శెట్టి ఆ తర్వాత బంగార్రాజు, శ్యామ్ సింగ్ రాయ్ లాంటి…
రాజకీయంగా, వ్యక్తిగతంగా తన ప్రతిష్ఠను చెల్లి దెబ్బతీయాలని ప్రయత్నించిందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జాతీయ కంపెనీ అప్పీలేట్ ట్రిబ్యునల్…
ప్రపంచకప్ గెలిచిన భారత అంధ మహిళల క్రికెట్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన దీపిక, తమ గ్రామానికి ఇప్పటికీ సరైన రహదారి…