తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో అత్యంత సీనియర్ స్టార్ అయిన బాలకృష్ణని కచ్చితంగా అందులో ఇన్వాల్వ్ చేయాలి. కానీ చిరంజీవి ఎందుకో బాలయ్యని దూరం పెడుతూ తనకు సన్నిహితుడైన నాగార్జునని మాత్రమే అన్నిట్లో కలుపుకుపోతున్నారు. కార్మికుల కోసం ఏర్పాటు చేసిన సహాయ నిధి గురించి బాలయ్యతో సంప్రదింపులు లేవు.
అయినప్పటికీ ఆయన సి. కళ్యాణ్ చేతులకు కోటి రూపాయల విరాళం తాలూకు చెక్ అందించారు. అలాగే ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్లే సందర్భంలో కూడా బాలయ్యను వెంట తీసుకెళ్లలేదు. నిజానికి చిరంజీవికి ఆయనని పిలవాలనే ఉందట. ఇద్దరి మధ్య సంబంధాల మాట ఎలా ఉన్నా మీడియా కనుక బాలయ్య రాకపోవడం చూస్తే కూపీ లాగుతుందని చిరంజీవికి తెలుసు.
కానీ చిరంజీవితో చర్చకు వెళ్లిన వారిలో కొందరు బాలకృష్ణ దేనికని, ఆయన రావాల్సిన పని లేదని చిరంజీవికి చెప్పారట. తీరా చిరంజీవి అనుకున్నంత పనీ అయింది. బాలకృష్ణకు సింపతీ వచ్చి, చిరంజీవిపై ఒక వర్గం నుంచి విమర్శలు వస్తున్నాయి.
This post was last modified on June 4, 2020 1:30 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…