తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో అత్యంత సీనియర్ స్టార్ అయిన బాలకృష్ణని కచ్చితంగా అందులో ఇన్వాల్వ్ చేయాలి. కానీ చిరంజీవి ఎందుకో బాలయ్యని దూరం పెడుతూ తనకు సన్నిహితుడైన నాగార్జునని మాత్రమే అన్నిట్లో కలుపుకుపోతున్నారు. కార్మికుల కోసం ఏర్పాటు చేసిన సహాయ నిధి గురించి బాలయ్యతో సంప్రదింపులు లేవు.
అయినప్పటికీ ఆయన సి. కళ్యాణ్ చేతులకు కోటి రూపాయల విరాళం తాలూకు చెక్ అందించారు. అలాగే ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్లే సందర్భంలో కూడా బాలయ్యను వెంట తీసుకెళ్లలేదు. నిజానికి చిరంజీవికి ఆయనని పిలవాలనే ఉందట. ఇద్దరి మధ్య సంబంధాల మాట ఎలా ఉన్నా మీడియా కనుక బాలయ్య రాకపోవడం చూస్తే కూపీ లాగుతుందని చిరంజీవికి తెలుసు.
కానీ చిరంజీవితో చర్చకు వెళ్లిన వారిలో కొందరు బాలకృష్ణ దేనికని, ఆయన రావాల్సిన పని లేదని చిరంజీవికి చెప్పారట. తీరా చిరంజీవి అనుకున్నంత పనీ అయింది. బాలకృష్ణకు సింపతీ వచ్చి, చిరంజీవిపై ఒక వర్గం నుంచి విమర్శలు వస్తున్నాయి.
This post was last modified on June 4, 2020 1:30 pm
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…