తెలుగు చిత్ర పరిశ్రమకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో అత్యంత సీనియర్ స్టార్ అయిన బాలకృష్ణని కచ్చితంగా అందులో ఇన్వాల్వ్ చేయాలి. కానీ చిరంజీవి ఎందుకో బాలయ్యని దూరం పెడుతూ తనకు సన్నిహితుడైన నాగార్జునని మాత్రమే అన్నిట్లో కలుపుకుపోతున్నారు. కార్మికుల కోసం ఏర్పాటు చేసిన సహాయ నిధి గురించి బాలయ్యతో సంప్రదింపులు లేవు.
అయినప్పటికీ ఆయన సి. కళ్యాణ్ చేతులకు కోటి రూపాయల విరాళం తాలూకు చెక్ అందించారు. అలాగే ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్లే సందర్భంలో కూడా బాలయ్యను వెంట తీసుకెళ్లలేదు. నిజానికి చిరంజీవికి ఆయనని పిలవాలనే ఉందట. ఇద్దరి మధ్య సంబంధాల మాట ఎలా ఉన్నా మీడియా కనుక బాలయ్య రాకపోవడం చూస్తే కూపీ లాగుతుందని చిరంజీవికి తెలుసు.
కానీ చిరంజీవితో చర్చకు వెళ్లిన వారిలో కొందరు బాలకృష్ణ దేనికని, ఆయన రావాల్సిన పని లేదని చిరంజీవికి చెప్పారట. తీరా చిరంజీవి అనుకున్నంత పనీ అయింది. బాలకృష్ణకు సింపతీ వచ్చి, చిరంజీవిపై ఒక వర్గం నుంచి విమర్శలు వస్తున్నాయి.
విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియా మూవీ రణబాలి సెప్టెంబర్ 11 విడుదల తేదీ ఎప్పుడో ఖరారు చేసుకుంది. అధికారిక ప్రకటన…
రీసెంట్ గా జరిగిన పద్మ అవార్డుల ప్రదానోత్సవంలో జరిగిన ఒక చిన్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారమే…
మహారాష్ట్రలోని పుణే సమీపంలో జరిగిన యువ వ్యాపారవేత్త అనుమానాస్పద మృతి కేసులో కళ్లు చెదిరే నిజాలు బయటపడ్డాయి. జూన్ 18వ…
అగ్రరాజ్యం అమెరికాలో శాశ్వత నివాసం కోసం గ్రీన్ కార్డ్.. అత్యంత కీలకం. దీనిని సాధించడమే మహా యజ్ఞం చేసినంత పనిగా…
ఒకప్పుడు బంగారం నిల్వల విషయంలో కేజీఎఫ్ గురించి చర్చ జరిగేదని.. కానీ, ఇప్పుడు కర్నూలు జిల్లాలోని జొన్నగిరి గురించి దేశవ్యాప్తంగా…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్టు తప్పదా? ఆమెపై వచ్చిన ఆరోపణలకు సంబంధించిన నివేదిక రెడీ అయిందా?…