మహేష్ బాబుతో పరశురామ్ రూపొందించే చిత్రానికి సర్కారు వారి పాట అనే టైటిల్ పెట్టడం, మహేష్ చెవికి పోగు, మెడ మీద రూపాయి టాటూ గెటప్ వేయడం అభిమానులని ఉర్రూతలూగిస్తోంది. ప్రకటనతోనే ఈ చిత్రానికి భలే క్రేజ్ వచ్చేసింది. ఈ చిత్రం కోసం ప్రకటించిన సాంకేతిక బృందం కూడా సూపర్ గా ఉంది.
ఇక ఇందులో హీరోయిన్ ఎవరనే దాని గురించే చర్చ జరుగుతోంది. భరత్ అనే నేను చిత్రంలో మహేష్ కి జోడీగా నటించిన కియారా అద్వాని అయితే బాగుంటుందని పరశురామ్ ఆమె డేట్స్ కోసం ట్రై చేస్తున్నాడు. బాలీవుడ్ లో బిజీగా ఉన్న కియారా తెలుగులో నటించడానికి సిద్ధంగానే ఉంది కానీ కచ్చితమైన డేట్స్ ఇవ్వలెనని చెప్పిందట.
అసలు షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో, రోజుకి ఎన్ని గంటల షూటింగ్ వీలవుతుందో ఇంకా ఏదీ తెలియని ఈ సమయంలో డేట్స్ పక్కాగా చెప్పడం కాస్త కష్టమే. కియారా అయితే దాదాపు ఖరారయినట్టే సమాచారం.
This post was last modified on June 2, 2020 5:47 pm
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…