Movie News

సర్కారు వారి పాట ఆమెకే వెళ్ళింది!

మహేష్ బాబుతో పరశురామ్ రూపొందించే చిత్రానికి సర్కారు వారి పాట అనే టైటిల్ పెట్టడం, మహేష్ చెవికి పోగు, మెడ మీద రూపాయి టాటూ గెటప్ వేయడం అభిమానులని ఉర్రూతలూగిస్తోంది. ప్రకటనతోనే ఈ చిత్రానికి భలే క్రేజ్ వచ్చేసింది. ఈ చిత్రం కోసం ప్రకటించిన సాంకేతిక బృందం కూడా సూపర్ గా ఉంది.

ఇక ఇందులో హీరోయిన్ ఎవరనే దాని గురించే చర్చ జరుగుతోంది. భరత్ అనే నేను చిత్రంలో మహేష్ కి జోడీగా నటించిన కియారా అద్వాని అయితే బాగుంటుందని పరశురామ్ ఆమె డేట్స్ కోసం ట్రై చేస్తున్నాడు. బాలీవుడ్ లో బిజీగా ఉన్న కియారా తెలుగులో నటించడానికి సిద్ధంగానే ఉంది కానీ కచ్చితమైన డేట్స్ ఇవ్వలెనని చెప్పిందట.

అసలు షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో, రోజుకి ఎన్ని గంటల షూటింగ్ వీలవుతుందో ఇంకా ఏదీ తెలియని ఈ సమయంలో డేట్స్ పక్కాగా చెప్పడం కాస్త కష్టమే. కియారా అయితే దాదాపు ఖరారయినట్టే సమాచారం.

This post was last modified on June 2, 2020 5:47 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పాపం మీనాక్షి….మరోసారి అన్యాయం

టాలీవుడ్ లో ఎక్కువ అవకాశాలు దక్కించుకున్న హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ముందు వరసలో ఉంది. ఈ ఏడాది కనీసం అయిదు…

2 hours ago

తారక్ కోసం అలియా భట్ ఆలస్యం

ఆర్ఆర్ఆర్ తర్వాత తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితురాలిగా మారిపోయిన అలియా భట్ కొత్త సినిమా జిగ్రా అక్టోబర్ 11 విడుదల కానుంది.…

7 hours ago

చెన్నైలో లేనిది.. హైదరాబాద్‌లో దొరికింది

తమిళ అభిమానులు కొన్నేళ్ల ముందు వరకు స్టార్ హీరోల కొత్త సినిమాలు రిలీజైనపుడు మామూలు హంగామా చేసేవారు కాదు. అక్కడ…

7 hours ago

రేప్ ఆరోపణలో టీడీపీ ఎమ్మెల్యే సస్పెన్షన్

టీడీపీ నేత, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై అత్యాచార ఆరోపణలు రావడం పెను సంచలనం రేపింది. తనను బెదిరించి లైంగికంగా…

8 hours ago

మాజీ ఎంపీ స‌హా వైసీపీ నేత‌ల అరెస్టు.. పార్టీలో క‌ల్లోలం!

ఏపీలో ఒక‌వైపు వ‌ర‌దలు మ‌రోవైపు.. వ‌ర్షాలు ప్ర‌జ‌ల‌కు కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇదే స‌మయంలో రాజ‌కీయాలు కూడా అంతే…

11 hours ago

బొత్స‌కు బాధితుల సెగ‌.. ఏం జ‌రిగింది?

వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ బొత్స స‌త్య‌నారాయ‌ణ‌కు.. వ‌ర‌ద బాధితుల నుంచి భారీ సెగ త‌గిలింది. వ‌ర‌ద‌ల‌తో…

13 hours ago