మహేష్ బాబుతో పరశురామ్ రూపొందించే చిత్రానికి సర్కారు వారి పాట అనే టైటిల్ పెట్టడం, మహేష్ చెవికి పోగు, మెడ మీద రూపాయి టాటూ గెటప్ వేయడం అభిమానులని ఉర్రూతలూగిస్తోంది. ప్రకటనతోనే ఈ చిత్రానికి భలే క్రేజ్ వచ్చేసింది. ఈ చిత్రం కోసం ప్రకటించిన సాంకేతిక బృందం కూడా సూపర్ గా ఉంది.
ఇక ఇందులో హీరోయిన్ ఎవరనే దాని గురించే చర్చ జరుగుతోంది. భరత్ అనే నేను చిత్రంలో మహేష్ కి జోడీగా నటించిన కియారా అద్వాని అయితే బాగుంటుందని పరశురామ్ ఆమె డేట్స్ కోసం ట్రై చేస్తున్నాడు. బాలీవుడ్ లో బిజీగా ఉన్న కియారా తెలుగులో నటించడానికి సిద్ధంగానే ఉంది కానీ కచ్చితమైన డేట్స్ ఇవ్వలెనని చెప్పిందట.
అసలు షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో, రోజుకి ఎన్ని గంటల షూటింగ్ వీలవుతుందో ఇంకా ఏదీ తెలియని ఈ సమయంలో డేట్స్ పక్కాగా చెప్పడం కాస్త కష్టమే. కియారా అయితే దాదాపు ఖరారయినట్టే సమాచారం.
This post was last modified on June 2, 2020 5:47 pm
ఒకరేమో ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ ఫైవ్ లో కొనసాగుతున్నారు. మరొకరేమో... భారత ఐటీ రంగానికి సరికొత్త ఊపిరి ఊదిన…
దసరా బ్లాక్ బస్టర్ కాంబినేషన్ రిపీట్ చేస్తూ న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చేతులు కలిపిన సంగతి…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు శనివారం రాయచోటిలో జరిపిన పర్యటన సందర్భంగా చోటుచేసుకున్న ఓ ఘటనపై సోషల్…
యానిమల్ బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు ఏడాది గ్యాప్ వచ్చేసింది. ప్రభాస్ కోసం స్పిరిట్ స్క్రిప్ట్…
తెలంగాణలోని అదికార కాంగ్రెస్ లో తిరుగుబాటు బావుటా ఎగిరిందని, ఆ పార్టీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా భేటీ…
ఒకప్పుడు అంటే పాతిక ముప్పై సంవత్సరాల క్రితం ప్రేక్షకులు పాటలు వినాలంటే ఆడియో క్యాసెట్లు ఎక్కువగా చెలామణిలో ఉండేవి. అంతకు…