శ్రీదేవి కూతురి మొదటి సినిమా గురించి మీడియాలో జరిగిన ఆర్భాటం మరెవరి గురించి జరిగి ఉండదంటే అతిశయోక్తి కాదు. అంతగా జాన్వీ ఆగమనం గురించి ఊదరగొట్టారు. కరణ్ జోహార్ ఆమెని ఒక సాదా సీదా సినిమాతో పరిచయం చేసాడు. ఆ తర్వాత కూడా ఆమెతో రెండు చిన్న బడ్జెట్ సినిమాలే మొదలు పెట్టాడు. ఆ సినిమాలు థియేటర్స్ లో కూడా రిలీజ్ అవ్వవని ఇప్పుడు అంటున్నారు.
చిన్న బడ్జెట్ సినిమాలని డైరెక్ట్ ఓటిటీలో రిలీజ్ చేసుకోవడానికి ఇప్పుడు హిందీ నిర్మాతలు చూస్తున్నారు. థియేటర్స్ లో విడుదల చేసి ఆ తలనొప్పులు పడేకంటే ఓటిటీ రిలీజ్ బెస్ట్ అని భావిస్తున్నారు. కూతురి కెరీర్ దూసుకుపోతుందని అనుకుంటే ఇలా చిన్న హీరోయిన్ స్థాయికి పరిమితం కావడం పట్ల బోనీ కపూర్ నిరాశగా ఉన్నారట. జాన్వీ సినిమాలు థియేటర్స్ లో విడుదలయ్యేలా చూడాలని కరణ్ కి రిక్వెస్ట్ పెట్టుకున్నాడట. తెలుగు సినిమాలతో మొదలు పెట్టినా ఆ క్రేజ్ మరోలా ఉండేదని కపూర్లు ఇప్పుడు ఫీలవుతున్నారట.
This post was last modified on May 26, 2020 1:33 am
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…