శ్రీదేవి కూతురి మొదటి సినిమా గురించి మీడియాలో జరిగిన ఆర్భాటం మరెవరి గురించి జరిగి ఉండదంటే అతిశయోక్తి కాదు. అంతగా జాన్వీ ఆగమనం గురించి ఊదరగొట్టారు. కరణ్ జోహార్ ఆమెని ఒక సాదా సీదా సినిమాతో పరిచయం చేసాడు. ఆ తర్వాత కూడా ఆమెతో రెండు చిన్న బడ్జెట్ సినిమాలే మొదలు పెట్టాడు. ఆ సినిమాలు థియేటర్స్ లో కూడా రిలీజ్ అవ్వవని ఇప్పుడు అంటున్నారు.
చిన్న బడ్జెట్ సినిమాలని డైరెక్ట్ ఓటిటీలో రిలీజ్ చేసుకోవడానికి ఇప్పుడు హిందీ నిర్మాతలు చూస్తున్నారు. థియేటర్స్ లో విడుదల చేసి ఆ తలనొప్పులు పడేకంటే ఓటిటీ రిలీజ్ బెస్ట్ అని భావిస్తున్నారు. కూతురి కెరీర్ దూసుకుపోతుందని అనుకుంటే ఇలా చిన్న హీరోయిన్ స్థాయికి పరిమితం కావడం పట్ల బోనీ కపూర్ నిరాశగా ఉన్నారట. జాన్వీ సినిమాలు థియేటర్స్ లో విడుదలయ్యేలా చూడాలని కరణ్ కి రిక్వెస్ట్ పెట్టుకున్నాడట. తెలుగు సినిమాలతో మొదలు పెట్టినా ఆ క్రేజ్ మరోలా ఉండేదని కపూర్లు ఇప్పుడు ఫీలవుతున్నారట.
This post was last modified on May 26, 2020 1:33 am
https://www.youtube.com/watch?v=ddmpaI3WTvc
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కౌంట్ డౌన్ వేగంగా జరిగిపోతోంది. మార్చి 26 రావాల్సిన ఉస్తాద్ భగత్ సింగ్ హఠాత్తుగా మార్చి…
టాలీవుడ్ మోస్ట్ క్రేజీ మూవీస్ లో ఒకటిగా నిర్మాణంలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ ప్యాన్ ప్యాన్…
విజయవాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో పీజీ వైద్య విద్యార్థిని బత్తుల దీపిక ఆత్మహత్య కేసులో కీలక మలుపు తిరిగింది.…
ఏపీలో కూటమి ప్రభుత్వంలో కీలక రోల్ పోషిస్తున్న జనసేన పార్టీ.. ఈ ఏడాది పార్టీ సభ్యత్వాన్ని గత నెలలోనే ప్రారంభించిన…
పార్టీ విధానాలకు, సిద్ధాంతాలకు అనుగుణంగా నాయకులు పనిచేయాలని.. ఎమ్మెల్యేలు-ఎంపీలు కలివిడిగా ఉండాలని సీఎం చంద్రబాబు టీడీపీ నాయకులకు సూచించారు. నంద్యాల…