శ్రీదేవి కూతురి మొదటి సినిమా గురించి మీడియాలో జరిగిన ఆర్భాటం మరెవరి గురించి జరిగి ఉండదంటే అతిశయోక్తి కాదు. అంతగా జాన్వీ ఆగమనం గురించి ఊదరగొట్టారు. కరణ్ జోహార్ ఆమెని ఒక సాదా సీదా సినిమాతో పరిచయం చేసాడు. ఆ తర్వాత కూడా ఆమెతో రెండు చిన్న బడ్జెట్ సినిమాలే మొదలు పెట్టాడు. ఆ సినిమాలు థియేటర్స్ లో కూడా రిలీజ్ అవ్వవని ఇప్పుడు అంటున్నారు.
చిన్న బడ్జెట్ సినిమాలని డైరెక్ట్ ఓటిటీలో రిలీజ్ చేసుకోవడానికి ఇప్పుడు హిందీ నిర్మాతలు చూస్తున్నారు. థియేటర్స్ లో విడుదల చేసి ఆ తలనొప్పులు పడేకంటే ఓటిటీ రిలీజ్ బెస్ట్ అని భావిస్తున్నారు. కూతురి కెరీర్ దూసుకుపోతుందని అనుకుంటే ఇలా చిన్న హీరోయిన్ స్థాయికి పరిమితం కావడం పట్ల బోనీ కపూర్ నిరాశగా ఉన్నారట. జాన్వీ సినిమాలు థియేటర్స్ లో విడుదలయ్యేలా చూడాలని కరణ్ కి రిక్వెస్ట్ పెట్టుకున్నాడట. తెలుగు సినిమాలతో మొదలు పెట్టినా ఆ క్రేజ్ మరోలా ఉండేదని కపూర్లు ఇప్పుడు ఫీలవుతున్నారట.
This post was last modified on May 26, 2020 1:33 am
మొన్నటిదాకా వరస ఫ్లాపులతో ఉక్కిరిబిక్కిరైన నాగార్జున ఈ సంవత్సరం నా సామిరంగతో ఊరట చెందారు. సోగ్గాడే చిన్ని నాయన రేంజ్…
నిన్న రామాయణం పిక్స్ లీకైనప్పటి నుంచి కొన్ని బాలీవుడ్ సోషల్ మీడియా ఫ్యాన్ హ్యాండిల్స్ సాయిపల్లవిని లక్ష్యంగా చేసుకోవడం స్పష్టంగా…
తెరమీద మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుందాని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న సమంత కొత్త సినిమా తాలూకు ప్రకటన వచ్చేసింది. ఇన్స్ టాలో…
కమల్ హాసన్ అభిమానులతో పాటు రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న భారతీయుడు 2కి దారి సుగమం అవుతోంది. జూన్…
ఏపీ రాజధాని ఏది? అంటే.. ఇప్పుడు చెప్పుకొనే పరిస్థితి లేదు. 2019కి ముందు వరకు రాజధాని అమరావతి అని చెప్పుకొనే…
దేశంలో అధికారం దక్కించుకుని హ్యాట్రిక్ కొట్టేందుకు 2018 నుండి ఇప్పటి వరకు అధికార బీజేపీ పార్టీ కేవలం గూగుల్ ప్రకటనల కోసం గుమ్మరించిన…