శ్రీదేవి కూతురి మొదటి సినిమా గురించి మీడియాలో జరిగిన ఆర్భాటం మరెవరి గురించి జరిగి ఉండదంటే అతిశయోక్తి కాదు. అంతగా జాన్వీ ఆగమనం గురించి ఊదరగొట్టారు. కరణ్ జోహార్ ఆమెని ఒక సాదా సీదా సినిమాతో పరిచయం చేసాడు. ఆ తర్వాత కూడా ఆమెతో రెండు చిన్న బడ్జెట్ సినిమాలే మొదలు పెట్టాడు. ఆ సినిమాలు థియేటర్స్ లో కూడా రిలీజ్ అవ్వవని ఇప్పుడు అంటున్నారు.
చిన్న బడ్జెట్ సినిమాలని డైరెక్ట్ ఓటిటీలో రిలీజ్ చేసుకోవడానికి ఇప్పుడు హిందీ నిర్మాతలు చూస్తున్నారు. థియేటర్స్ లో విడుదల చేసి ఆ తలనొప్పులు పడేకంటే ఓటిటీ రిలీజ్ బెస్ట్ అని భావిస్తున్నారు. కూతురి కెరీర్ దూసుకుపోతుందని అనుకుంటే ఇలా చిన్న హీరోయిన్ స్థాయికి పరిమితం కావడం పట్ల బోనీ కపూర్ నిరాశగా ఉన్నారట. జాన్వీ సినిమాలు థియేటర్స్ లో విడుదలయ్యేలా చూడాలని కరణ్ కి రిక్వెస్ట్ పెట్టుకున్నాడట. తెలుగు సినిమాలతో మొదలు పెట్టినా ఆ క్రేజ్ మరోలా ఉండేదని కపూర్లు ఇప్పుడు ఫీలవుతున్నారట.
This post was last modified on May 26, 2020 1:33 am
వైసీపీ నాయకుడు, వివాదాస్పద ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ రెండో భార్య దువ్వాడ మాధురిని హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ పోలీసులు శుక్రవారం…
ఏపీలోని అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు బస్సు లోయలో పడి 9 మంది మృతి చెందారు.…
కాజల్ అగర్వాల్.. ఒకప్పుడు టాలీవుడ్లో నంబర్ వన్ హీరోయిన్. సిమ్రన్ తర్వాత ఆ స్థాయిలో ఆధిపత్యం చూపించిన హీరోయిన్ ఆమెనే.…
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర పరిశీలన వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ…
ఆంధ్రప్రదేశ్ రహదారుల అభివృద్ధికి మహర్దశ వచ్చింది. పంచాయతీరాజ్ శాఖ రాష్ట్రవ్యాప్తంగా 157 నియోజకవర్గాల్లో మొత్తం 1299 రహదారి నిర్మాణ–మరమ్మతు పనులను…
ఎప్పుడూ ట్విట్టర్ లో, బయట హడావిడి చేసే ఎలన్ మస్క్ ఇప్పుడు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఇది ఆయనకి ఆయనగా…