సవ్యసాచి చిత్రంతో టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయం అయింది నిధి అగర్వాల్. ప్రారంభంలో నిధి అగర్వాల్ తో విజయం దోబూచులాడింది. పూరి దర్శకత్వంలో, రామ్ సరసన నటించిన ఇస్మార్ట్ శంకర్ చిత్రం ఘనవిజయం సాధించడంతో ఈ హాట్ బ్యూటీ దశ తిరిగింది.
ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో నిధి అగర్వాల్ తన ఒంపుసొంపులతో కుర్రకారుని తనవైపు తిప్పుకుంది. ఆఫ్ స్క్రీన్ లో కూడా ఈ అమ్మడు క్రేజీగా మారిపోయింది. సామజిక మాధ్యమాల్లో చిన్న పిక్ షేర్ చేసినా ఇట్టే వైరల్ అయిపోతున్నాయి. ఇక తన సోయగాలు ప్రదర్శించేలా ఆ పిక్స్ ఉంటే.. ఇంటర్నెట్ లో తుఫానే.
తాజాగా మరోసారి అదే జరిగింది. నిధి అగర్వాల్ క్లివేజ్ అందాలు ప్రదర్శించేలా ఉన్న ఫోటోషూట్ ప్రస్తుతం సామజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
ప్రస్తుతం నిధి అగర్వాల్ అశోక్ గల్లా సరసన శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తోంది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన భారీ ప్రాజెక్టు హరిహర వీరమల్లులో కూడా నటిస్తోంది. పవన్ చిత్రం నిధి అగర్వాల్ కు ప్రతిష్టాత్మకం కానుంది. ఈ చిత్రం విజయం సాధిస్తే నిధి మరో మెట్టు ఎక్కేసినట్లే.
ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…
ఏపీ సీఎం చంద్రబాబు.. మరోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్ల కాలంలో గొడ్డలి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయడం..…
ఏపీలో అంతకంతకూ పెరిగిపోతున్న కుల భావనపైనా, విపక్షాలు నిత్యం ఆరోపణలు గుప్పిస్తున్న శాంతి భద్రతల మీద జనసేన అధినేత, డిప్యూటీ…
వందల కోట్లతో తీసినా, తక్కువ బడ్జెట్ లో పూర్తి చేసినా ఏదైనా సినిమానే. వేసేది ప్రొజెక్టర్ వాడే తెరపైనే. చిన్నాపెద్దా…
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే రాశీ సింగ్ లేటెస్ట్ గా షేర్ చేసిన ఫోటోలు భలే ఆకట్టుకుంటున్నాయి.…