ఎలాంటి పాత్ర పోషిస్తే అందుకు తగ్గ ప్రచారం చేయడం మన హీరోలకు అలవాటు. సింగిల్ ఫరెవర్ అంటూ వచ్చిన ‘భీష్మ’ నితిన్, ఆ సినిమా రిలీజ్ కాకముందే నిశ్చితార్ధం చేసుకున్నాడు. సోలో బ్రతుకే సో బెటర్ అనే సినిమా చేస్తూ సాయి ధరమ్ తేజ్ సింగిల్స్ కి ప్రతినిధిని అన్నట్టు కలర్ ఇచ్చాడు.
ఆ సినిమా ఇంకా నిర్మాణంలో ఉండగా తేజ్ పెళ్ళికి తెర లేస్తోందనే టాక్ వినిపిస్తోంది. ఈ ఏడాదిలోగా పెళ్లి చేసుకుంటానని తేజ్ తన తల్లికి మాట ఇచ్చాడట. ముప్పై నాలుగో ఏట అడుగు పెట్టిన తేజ్ ఇంకా లేట్ చేయడం కరెక్ట్ కాదని డిసైడ్ అయ్యాడన్నమాట.
పెళ్లి మంచి విషయమే కానీ సినిమా ప్రమోషన్ కోసం యూత్ ని ప్రభావితం చేసేలా సోలో బ్రతుకే సో బెటర్ అంటూ స్లొగన్స్ ఇవ్వడాన్నే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
కాలేజీ కుర్రాళ్లలో చాలా మంది సింగిల్స్ ఉంటారు. వాళ్ళని అట్ట్రాక్ట్ చేయడానికి ఈ స్లొగన్స్ బానే ఉంటాయి కానీ వాళ్ళతో ఇలా అనిపించి, అరిపించి.. వెంటనే కళ్యాణం కమనీయం అంటేనే కుర్రాళ్ళు నొచ్చుకుంటారు.
This post was last modified on May 12, 2020 4:29 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…