ఎలాంటి పాత్ర పోషిస్తే అందుకు తగ్గ ప్రచారం చేయడం మన హీరోలకు అలవాటు. సింగిల్ ఫరెవర్ అంటూ వచ్చిన ‘భీష్మ’ నితిన్, ఆ సినిమా రిలీజ్ కాకముందే నిశ్చితార్ధం చేసుకున్నాడు. సోలో బ్రతుకే సో బెటర్ అనే సినిమా చేస్తూ సాయి ధరమ్ తేజ్ సింగిల్స్ కి ప్రతినిధిని అన్నట్టు కలర్ ఇచ్చాడు.
ఆ సినిమా ఇంకా నిర్మాణంలో ఉండగా తేజ్ పెళ్ళికి తెర లేస్తోందనే టాక్ వినిపిస్తోంది. ఈ ఏడాదిలోగా పెళ్లి చేసుకుంటానని తేజ్ తన తల్లికి మాట ఇచ్చాడట. ముప్పై నాలుగో ఏట అడుగు పెట్టిన తేజ్ ఇంకా లేట్ చేయడం కరెక్ట్ కాదని డిసైడ్ అయ్యాడన్నమాట.
పెళ్లి మంచి విషయమే కానీ సినిమా ప్రమోషన్ కోసం యూత్ ని ప్రభావితం చేసేలా సోలో బ్రతుకే సో బెటర్ అంటూ స్లొగన్స్ ఇవ్వడాన్నే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
కాలేజీ కుర్రాళ్లలో చాలా మంది సింగిల్స్ ఉంటారు. వాళ్ళని అట్ట్రాక్ట్ చేయడానికి ఈ స్లొగన్స్ బానే ఉంటాయి కానీ వాళ్ళతో ఇలా అనిపించి, అరిపించి.. వెంటనే కళ్యాణం కమనీయం అంటేనే కుర్రాళ్ళు నొచ్చుకుంటారు.
రేపు విడుదల కాబోతున్న నాగబంధంకు ఇవాళ హైదరాబాద్ లో స్పెషల్ ప్రీమియర్ వేస్తున్నారు. దీంతో పాటే రిలీజవుతున్న రావు బహదూర్…
తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నేతల మధ్య గత కొన్ని రోజులుగా సాగుతున్న…
వైసీపీ అధినేత జగన్ చేసిన మావిగన్ ప్రకటన దరిమిలా.. అమరావతిపై మరింత ఆసక్తి పెరిగింది. గూగుల్లో అమరావతి రాజధానిపై బుధవారం…
ఆరు నెలల నుంచి నిర్మాత ఆఫీస్ లో సెన్సార్ చిక్కుల్లో మగ్గిపోతున్న జన నాయకుడు ఎట్టకేలకు సర్టిఫికెట్ దక్కించుకుందని చెన్నై…
2026 ఆరు నెలలు గడిచిపోయాయి. టాలీవుడ్ వరకు చూసుంటే కనీసం సూపర్ హిట్లని చెప్పుకునేవి పది సినిమాలు లేకపోవడం కొంత…
ఉత్తరప్రదేశ్లోని ప్రపంచ ప్రఖ్యాత అయోధ్య బాల రామయ్యకు భక్తులు సమర్పించిన కానుకల దోపిడీ వ్యవహారంలో కీలక విషయం వెలుగు చూసింది.…