ఎలాంటి పాత్ర పోషిస్తే అందుకు తగ్గ ప్రచారం చేయడం మన హీరోలకు అలవాటు. సింగిల్ ఫరెవర్ అంటూ వచ్చిన ‘భీష్మ’ నితిన్, ఆ సినిమా రిలీజ్ కాకముందే నిశ్చితార్ధం చేసుకున్నాడు. సోలో బ్రతుకే సో బెటర్ అనే సినిమా చేస్తూ సాయి ధరమ్ తేజ్ సింగిల్స్ కి ప్రతినిధిని అన్నట్టు కలర్ ఇచ్చాడు.
ఆ సినిమా ఇంకా నిర్మాణంలో ఉండగా తేజ్ పెళ్ళికి తెర లేస్తోందనే టాక్ వినిపిస్తోంది. ఈ ఏడాదిలోగా పెళ్లి చేసుకుంటానని తేజ్ తన తల్లికి మాట ఇచ్చాడట. ముప్పై నాలుగో ఏట అడుగు పెట్టిన తేజ్ ఇంకా లేట్ చేయడం కరెక్ట్ కాదని డిసైడ్ అయ్యాడన్నమాట.
పెళ్లి మంచి విషయమే కానీ సినిమా ప్రమోషన్ కోసం యూత్ ని ప్రభావితం చేసేలా సోలో బ్రతుకే సో బెటర్ అంటూ స్లొగన్స్ ఇవ్వడాన్నే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
కాలేజీ కుర్రాళ్లలో చాలా మంది సింగిల్స్ ఉంటారు. వాళ్ళని అట్ట్రాక్ట్ చేయడానికి ఈ స్లొగన్స్ బానే ఉంటాయి కానీ వాళ్ళతో ఇలా అనిపించి, అరిపించి.. వెంటనే కళ్యాణం కమనీయం అంటేనే కుర్రాళ్ళు నొచ్చుకుంటారు.
This post was last modified on May 12, 2020 4:29 pm
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…
కేంద్ర హోం శాఖ సహాయం మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి…
తెలంగాణలో సింగిల్ స్క్రీన్లను నడిపించే ఎగ్జిబిటర్లకు, నిర్మాతలకు మధ్య పీటముడి గట్టిగానే బిగుసుకునేలా కనిపిస్తోంది. అద్దె విధానం పక్కన పెట్టి…
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో…