పాన్ ఇండియా సినిమా కోసం రాజమౌళి తనతో చేసే వరకు వేచి చూడకుండా, సుకుమార్ సినిమాతోనే పాన్ ఇండియా మార్కెట్ టార్గెట్ చేస్తున్నాడు ‘పుష్ప’ అల్లు అర్జున్. రాజమౌళి దర్శకుడంటే పాన్ ఇండియా అప్పీల్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది కానీ, సుకుమార్ సినిమా అంటే బాగా పుష్ చేయాలి.
అందుకే పుష్పని పుష్ చేసే పనిలో బన్నీ ఇప్పుడే బిజీ అయ్యాడు. అల వైకుంఠపురములో టైంలోనే అల్లు అర్జున్ ముందు చూపుతో బాలీవుడ్ మీడియాతో టచ్ లోకి వెళ్ళాడు. ఆ సినిమాకి పర భాషలతో సంబంధం లేకపోయినా కానీ బాలీవుడ్ మీడియాతో అల్లు అర్జున్ ఆ సినిమా పేరుతో రిలేషన్ పెంచుకున్నాడు. పుష్ప చిత్రం ప్రమోట్ చేయడం కోసం అక్కడి మీడియాని బన్నీ వాడుతున్నాడు.
ఇంకా షూటింగ్ కూడా మొదలు కాకపోయినా కానీ ఆ మీడియాకి అల్లు అర్జున్ అప్డేట్స్ ఇస్తూ కాంటాక్ట్ లో ఉంటున్నాడు. అలాగే బన్నీ తరఫున వారికి మంచి బహుమానాలు కూడా వెళుతున్నాయట. మాములుగా మన హీరోలు సినిమా విడుదలకి ముందు మీడియాని మచ్చిక చేసుకోవాలని చూస్తారు. కానీ అల్లు అర్జున్ కి ముందు చూపు ఎక్కువన్నమాట.
This post was last modified on May 12, 2020 3:15 pm
వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వ్యవహారం ఇంకా చల్లారలేదు. అదనపు కట్నం కోసం అత్తా మామలు…
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ తెలుగు రాష్ట్రాల బుకింగ్స్ ఎట్టకేలకు ఓపెనయ్యాయి. విపరీతమైన ఎదురు చూపులకు తెరవేస్తూ ఏపీ తెలంగాణ…
వారణాసి లాంటి ప్యాన్ వరల్డ్ మూవీ చేశాక మహేష్ బాబు నెక్స్ట్ ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనే సస్పెన్స్…
కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే కూతురు, మహిళా ఎస్సై మధ్య జరిగిన ఫైటింగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆలయ…
టాక్సిక్ విడుదల నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గురించి ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే కెజిఎఫ్ తర్వాత…
ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ఇరుముడి మీద టీచర్ల సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాలో ప్రభుత్వ…