సరిలేరు నీకెవ్వరు హిట్ అవడంతో రష్మికకు టాప్ హీరోల సరసన నటించే అవకాశాలు వరుసగా వస్తున్నాయి. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ సరసన నటించనున్న రష్మికకు మునుపటి కంటే ఎక్కువ పారితోషికం కూడా ఆఫర్ చేసారు. అయితే కరోనా సంక్షోభం వల్ల చిత్ర పరిశ్రమ పరిస్థితి బాగా దెబ్బ తినడంతో ఇకపై అందరి పారితోషికాలు తగ్గుతాయి.
ముఖ్యంగా అగ్ర హీరోలు, దర్శకులు, హీరోయిన్ల పారితోషికాలలో భారీ మార్పులు జరగనున్నాయి. ఇందుకోసం హీరోలు కూడా ఇప్పటికే తమ సమ్మతం తెలిపినట్టు వినిపిస్తోంది. రష్మిక కూడా అగ్ర హీరోయిన్ కనుక ఆమె కూడా పారితోషికం తగ్గించుకోక తప్పదు. సరిగ్గా పారితోషికం పెరిగే సమయానికి ఇలా కరోనా క్రైసిస్ రావడం, తన పారితోషికంపై కోత పడడం పాపం బాధాకరమే.
This post was last modified on May 6, 2020 8:02 pm
ప్రపంచకప్ గెలిచిన భారత అంధ మహిళల క్రికెట్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన దీపిక, తమ గ్రామానికి ఇప్పటికీ సరైన రహదారి…
ఏపీ సీఎం చంద్రబాబును ఆ పార్టీ నాయకులు ఒకే కోణంలో చూస్తున్నారా? బాబుకు రెండో కోణం కూడా ఉందన్న విషయాన్ని…
గుంటూరు ఎంపీ అదే విధంగా కేంద్ర మంత్రిగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖరకు సీఎం చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించారు. రెండు…
కేంద్రంలోని బిజెపి తమకు తోడుగా ఉంటుందని లేదా వచ్చే ఎన్నికలనాటికీ తమతో కలిసి వస్తుందన్న ఆశల్లో వైసిపి ఉంది. ఈ…
భారత రాష్ట్రసమితి(బీఆర్ఎస్).. ఈ పేరుకు పెద్ద ప్రాభవమే ఉంది. ఒక్కొక్కపార్టీకి నాయకుల పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. కానీ, బీఆర్ఎస్ కు…
సెంటిమెంటుకు-రాజకీయాలకు మధ్య సయామీ కవలలకు ఉన్నంత బంధం ఉంటుంది. సో.. సెంటిమెంటును కాదని నాయకులు రాజకీయాలు చేయగలరా? సాధ్యంకాదు. సో..…