సరిలేరు నీకెవ్వరు హిట్ అవడంతో రష్మికకు టాప్ హీరోల సరసన నటించే అవకాశాలు వరుసగా వస్తున్నాయి. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ సరసన నటించనున్న రష్మికకు మునుపటి కంటే ఎక్కువ పారితోషికం కూడా ఆఫర్ చేసారు. అయితే కరోనా సంక్షోభం వల్ల చిత్ర పరిశ్రమ పరిస్థితి బాగా దెబ్బ తినడంతో ఇకపై అందరి పారితోషికాలు తగ్గుతాయి.
ముఖ్యంగా అగ్ర హీరోలు, దర్శకులు, హీరోయిన్ల పారితోషికాలలో భారీ మార్పులు జరగనున్నాయి. ఇందుకోసం హీరోలు కూడా ఇప్పటికే తమ సమ్మతం తెలిపినట్టు వినిపిస్తోంది. రష్మిక కూడా అగ్ర హీరోయిన్ కనుక ఆమె కూడా పారితోషికం తగ్గించుకోక తప్పదు. సరిగ్గా పారితోషికం పెరిగే సమయానికి ఇలా కరోనా క్రైసిస్ రావడం, తన పారితోషికంపై కోత పడడం పాపం బాధాకరమే.
This post was last modified on May 6, 2020 8:02 pm
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…