సరిలేరు నీకెవ్వరు హిట్ అవడంతో రష్మికకు టాప్ హీరోల సరసన నటించే అవకాశాలు వరుసగా వస్తున్నాయి. పుష్ప సినిమాలో అల్లు అర్జున్ సరసన నటించనున్న రష్మికకు మునుపటి కంటే ఎక్కువ పారితోషికం కూడా ఆఫర్ చేసారు. అయితే కరోనా సంక్షోభం వల్ల చిత్ర పరిశ్రమ పరిస్థితి బాగా దెబ్బ తినడంతో ఇకపై అందరి పారితోషికాలు తగ్గుతాయి.
ముఖ్యంగా అగ్ర హీరోలు, దర్శకులు, హీరోయిన్ల పారితోషికాలలో భారీ మార్పులు జరగనున్నాయి. ఇందుకోసం హీరోలు కూడా ఇప్పటికే తమ సమ్మతం తెలిపినట్టు వినిపిస్తోంది. రష్మిక కూడా అగ్ర హీరోయిన్ కనుక ఆమె కూడా పారితోషికం తగ్గించుకోక తప్పదు. సరిగ్గా పారితోషికం పెరిగే సమయానికి ఇలా కరోనా క్రైసిస్ రావడం, తన పారితోషికంపై కోత పడడం పాపం బాధాకరమే.
This post was last modified on May 6, 2020 8:02 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…