టెలివిజన్ అంటే కేవలం వినోదం కాదు.. అదో బాధ్యత అని మొదటి నుంచీ భావిస్తున్న స్టార్ మా ఈ సారి అత్యంత ప్రతిష్టాత్మకమైన ధారావాహికను అందిస్తోంది. అదే ‘రుద్రమదేవి”.
శిరస్సుని అలంకరించిన కిరీటానికి కీర్తి కూర్చున్న సింహాసనానికి గౌరవం, పరిపాలించిన మహా సామ్రాజ్యానికి గొప్ప పేరు తెచ్చి చరిత్ర చలించిపోయేలా పేరు నిలబెట్టిన వీరనారి ‘రుద్రమదేవి’ కథ అత్యంత ప్రతిష్టాత్మకమైన సీరియల్గా తెలుగుద్రేక్షకులకు ఓ కొత్త అనుభూతి మిగల్బబోతోంది.
బడ్జెట్ విషయంలో, ప్రమాణాల విషయంలో ఏ మాత్రం వెనకడుగు లేకుండా ఒక అద్భుతాన్ని తమ ప్రియతమ ప్రేక్షకులకు కానుకగా అందిస్తోంది.
వేరే భాషలో చేసి,తెలుగు ప్రేక్షకులకు అనువదించి ఇవ్వడం కాకుండా ఇది నేరుగా తెలుగు (పేక్షకులకు మాత్రమే ప్రత్యేకంగా అలరించబోతున్న కథ “రుద్రమదేవి, జాతీయస్థాయి సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో భారీగా అత్యంత ప్రతిష్టాత్మకంగా స్టార్ మా అందించబోతున్న ఈ సీరియల్ తెలుగు టెలివిజన్లో ప్రమాణాలపరంగా కొత్త అధ్యాయం సృష్టించబోతోంది.
“రుద్రమదేవి ధారావాహిక స్టార్ మాలో జనవరి 18 నుంచి రాత్రి 9 గంటలకు ప్రసారమవుతుంది.
రద్రమదేవి ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి: https://youtu.be/skLfg0BBq7w
Press release by: Indian Clicks, LLC
హీరోయిన్ కంగనా రౌనత్ టైం ఏ మాత్రం బాలేదు. పట్టిందల్లా ప్లాస్టిక్ అన్న తరహాలో ఏ జానర్ సినిమా చేసినా…
ఏపీ సీఎం చంద్రబాబును విజయవాడలోని కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మీడియాతో…
విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి సినిమాలు తీయడం చాలా రిస్క్. కొన్నిసార్లు ఇవి తీసుకునే సమయం హీరోల కెరీర్ల మీద…
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…
విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…
విజయవాడలో కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని ఆరోపణలు రావడం రాజకీయ దుమారం రేపిన…