టెలివిజన్ అంటే కేవలం వినోదం కాదు.. అదో బాధ్యత అని మొదటి నుంచీ భావిస్తున్న స్టార్ మా ఈ సారి అత్యంత ప్రతిష్టాత్మకమైన ధారావాహికను అందిస్తోంది. అదే ‘రుద్రమదేవి”.
శిరస్సుని అలంకరించిన కిరీటానికి కీర్తి కూర్చున్న సింహాసనానికి గౌరవం, పరిపాలించిన మహా సామ్రాజ్యానికి గొప్ప పేరు తెచ్చి చరిత్ర చలించిపోయేలా పేరు నిలబెట్టిన వీరనారి ‘రుద్రమదేవి’ కథ అత్యంత ప్రతిష్టాత్మకమైన సీరియల్గా తెలుగుద్రేక్షకులకు ఓ కొత్త అనుభూతి మిగల్బబోతోంది.
బడ్జెట్ విషయంలో, ప్రమాణాల విషయంలో ఏ మాత్రం వెనకడుగు లేకుండా ఒక అద్భుతాన్ని తమ ప్రియతమ ప్రేక్షకులకు కానుకగా అందిస్తోంది.
వేరే భాషలో చేసి,తెలుగు ప్రేక్షకులకు అనువదించి ఇవ్వడం కాకుండా ఇది నేరుగా తెలుగు (పేక్షకులకు మాత్రమే ప్రత్యేకంగా అలరించబోతున్న కథ “రుద్రమదేవి, జాతీయస్థాయి సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో భారీగా అత్యంత ప్రతిష్టాత్మకంగా స్టార్ మా అందించబోతున్న ఈ సీరియల్ తెలుగు టెలివిజన్లో ప్రమాణాలపరంగా కొత్త అధ్యాయం సృష్టించబోతోంది.
“రుద్రమదేవి ధారావాహిక స్టార్ మాలో జనవరి 18 నుంచి రాత్రి 9 గంటలకు ప్రసారమవుతుంది.
రద్రమదేవి ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి: https://youtu.be/skLfg0BBq7w
Press release by: Indian Clicks, LLC
This post was last modified on January 18, 2021 9:52 am
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…