ఇన్స్టాగ్రామ్లో హీరోయిన్లు ఇప్పుడు సెక్సీ ఫోటోలను డైరెక్టుగా తమ పేజ్లో పెట్టడం లేదు. ఇన్స్టా స్టోరీలంటూ ఒక్క రోజు మాత్రమే కనిపించే చోట పెడుతున్నారు. ఆమధ్య సమంత తన బాత్టబ్ ఫోటోను అలా ఇన్స్టా స్టోరీ రూపంలోనే షేర్ చేసింది. తాజాగా కియారా అద్వానీ కూడా మాల్దీవుల నుంచి బికినీ ఫోటోను ఇన్స్టా స్టోరీలో పెట్టింది. అయితే ఆ స్క్రీన్ గ్రాబ్ని పట్టేసి గ్లామ్ పేజ్లు రన్ చేసేవాళ్లు ట్రెండ్ చేసేసారు… అది వేరే సంగతి. తన ప్రస్తుత బాయ్ఫ్రెండ్ సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి కియారా మాల్దీవులకు వెళ్లింది.
లాక్డౌన్ తర్వాత థియేటర్లలో విడుదలైన తన ‘ఇందూ కీ జవానీ’ సినిమా అట్టర్ ఫ్లాపయినా కియారా ఫేస్లో గ్లో ఏమీ తగ్గలేదు. ఎందుకంటే ఆమె ఇప్పుడు హిందీ చిత్ర సీమలో ఫుల్ డిమాండ్లో వుంది. మూడు భారీ సినిమాలు చేస్తోంది, అలాగే నెట్ఫ్లిక్స్ తో డీల్ కూడా వుంది. అందుకే తెలుగు చిత్ర సీమనుంచి ఎన్ని అవకాశాలు వెళ్లినా ఆమె ఏదీ ఒప్పుకోలేదు.
భరత్ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాల్లో చేసిన కియారా ఇప్పుడు మళ్లీ తెలుగులో నటించాలంటే అయిదు కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తోందట. దానిని బట్టి ఆమెకు బాలీవుడ్లో వున్న డిమాండ్ ఎంతో తెలుస్తోంది కదా.
This post was last modified on January 4, 2021 11:22 am
ఏప్రిల్ చివరి వారం అంటే పీక్ సమ్మర్.. ఈ టైంలో పెద్ద పెద్ద సినిమాలతో థియేటర్లు కళకళలాడుతుండాలి. రెండు గంటలు…
సామాజిక పింఛన్ల పై పిడుగు పడినట్టు అయింది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతులు, ఒంటరి మహిళ లు.. వంటి సామాజిక పింఛనుపై…
ఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ వైసీపీ తాజాగా ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించిన విషయం తెలిసిందే. 2019…
స్టార్ హీరోల పోటీని తట్టుకుని బ్లాక్ బస్టర్ మించిన వసూళ్లను సాధించిన హనుమాన్ కొనసాగింపు జై హనుమాన్ ఆల్రెడీ ప్రకటించిన…
టాలీవుడ్లో ఎంతోమంది లెజెండరీ డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ల దగ్గర శిష్యరికం చేసి స్టార్ డైరెక్టర్లుగా ఎదిగిన వాళ్లు కూడా ఉన్నారు.…
టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో సూపర్ సిక్స్ను ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత.. వీటిని…