ఇన్స్టాగ్రామ్లో హీరోయిన్లు ఇప్పుడు సెక్సీ ఫోటోలను డైరెక్టుగా తమ పేజ్లో పెట్టడం లేదు. ఇన్స్టా స్టోరీలంటూ ఒక్క రోజు మాత్రమే కనిపించే చోట పెడుతున్నారు. ఆమధ్య సమంత తన బాత్టబ్ ఫోటోను అలా ఇన్స్టా స్టోరీ రూపంలోనే షేర్ చేసింది. తాజాగా కియారా అద్వానీ కూడా మాల్దీవుల నుంచి బికినీ ఫోటోను ఇన్స్టా స్టోరీలో పెట్టింది. అయితే ఆ స్క్రీన్ గ్రాబ్ని పట్టేసి గ్లామ్ పేజ్లు రన్ చేసేవాళ్లు ట్రెండ్ చేసేసారు… అది వేరే సంగతి. తన ప్రస్తుత బాయ్ఫ్రెండ్ సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి కియారా మాల్దీవులకు వెళ్లింది.
లాక్డౌన్ తర్వాత థియేటర్లలో విడుదలైన తన ‘ఇందూ కీ జవానీ’ సినిమా అట్టర్ ఫ్లాపయినా కియారా ఫేస్లో గ్లో ఏమీ తగ్గలేదు. ఎందుకంటే ఆమె ఇప్పుడు హిందీ చిత్ర సీమలో ఫుల్ డిమాండ్లో వుంది. మూడు భారీ సినిమాలు చేస్తోంది, అలాగే నెట్ఫ్లిక్స్ తో డీల్ కూడా వుంది. అందుకే తెలుగు చిత్ర సీమనుంచి ఎన్ని అవకాశాలు వెళ్లినా ఆమె ఏదీ ఒప్పుకోలేదు.
భరత్ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాల్లో చేసిన కియారా ఇప్పుడు మళ్లీ తెలుగులో నటించాలంటే అయిదు కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తోందట. దానిని బట్టి ఆమెకు బాలీవుడ్లో వున్న డిమాండ్ ఎంతో తెలుస్తోంది కదా.
This post was last modified on January 4, 2021 11:22 am
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…