ఈ ఫొటోలో ఉన్నదెవరో తెలియదనే అనుకుందాం. ఆ పోజు చూసి ఆ అమ్మాయి వయసెంత అంటే.. అంత మంచి ఫిజిక్తో, సెక్సీ పోజులిస్తోంది కాబట్టి లైమ్ లైట్లో ఉన్న హీరోయినే అయ్యుంటుంది.. వయసు 30కి మించకపోవచ్చనే అనుకుంటాం. కానీ ఈ హాట్ భామ వయసు 44 ఏళ్లంటే ఎవ్వరైనా ఆశ్చర్యపోవాల్సిందే.
ఒకప్పటి స్టార్ హీరోయిన్ అమీషా పటేల్ లేటు వయసులోనూ మెయింటైన్ చేస్తున్న ఫిజిక్.. ఆమె చేసే ఫొటో షూట్లు చూస్తే అబ్బుర పడకుండా ఉండలేం. ఫొటో షూట్లు చేసినా.. సరదాగా మొబైల్లో ఫొటోలు దిగినా అందులో అమీషా ‘హాట్’ మార్కు మాత్రం కచ్చితంగా ఉంటుంది. హీరోయిన్గా మంచి ఊపులో ఉన్నప్పటి కంటే కూడా ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉన్న సమయంలో అమీషా అందాలు ఆరబోస్తున్న తీరు ఆశ్చర్యం కలిగించేదే. ముఖ్యంగా ఆమె క్లీవేజ్ షోలు మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంటాయి.
తాజాగా తన గదిలో కిటికీ పక్కన ఎండ తాకేలా నిలబడి.. ‘సోకింగ్ ఇన్ ద సన్ షైన్’ అని క్యాప్షన్ పెట్టి తన క్లీవేజ్ అందాలను ఎలివేట్ చేస్తూ అమీషా ఇచ్చిన పోజు కుర్రాళ్లను చూపు తిప్పికోనివ్వకుండా చేస్తోంది. ఆ వయసేంటి.. ఈ ఫిగరేంటి అని అని వాళ్లు ఆశ్చర్యపోతున్నారు. సోషల్ మీడియాలో తనను ఫాలో అయ్యే కుర్రాళ్లకు తరచుగా ఇలాంటి ట్రీట్లు ఇస్తూనే ఉంటుంది అమీషా.
‘కహోనా ప్యార్ హై’ సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్ అయిపోయిన అమీషా.. అదే సమయంలో తెలుగులో ‘బద్రి’తోనూ మంచి గుర్తింపే సంపాదించుకుంది. ఐతే హిందీలో మంచి మంచి ఛాన్సులు రావడంతో తెలుగు వైపు చూడాల్సిన అవసరం ఆమెకు లేకపోయింది. కానీ కెరీర్ ఆరంభంలో వచ్చిన గుర్తింపును ఆమె ఉపయోగించుకోలేకపోయింది. సరైన సినిమాలు పడక.. చాలా త్వరగా ఫేడవుట్ అయిపోయింది. చాలా ఏళ్ల కిందటే ఆమెకు అవకాశాలు ఆగిపోయాయి. సినిమాల్లో మామూలుగానే కనిపించిన అమీషా.. కెరీర్ ముగిశాక ఇలా రెచ్చిపోతుండటమే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
This post was last modified on December 28, 2020 2:22 pm
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…