Movie News

తమ్ముడికి ప్లస్‍ అవుద్దనుకుంటే తండ్రి హైలైట్‍ అయ్యాడు

ఆనంద్‍ దేవరకొండ మొదటి సినిమా ‘దొరసాని’ ప్రేక్షకాదరణకు నోచుకోలేదు. అయినా నిరాశ పడకుండా రెండవ సినిమా ‘మిడిల్‍ క్లాస్‍ మెలొడీస్‍’ గప్‍చుప్‍గా చేసేసాడు. లాక్‍డౌన్‍ ముందే రిలీజ్‍కి రెడీ అయిన ఆ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయాలని చూసారు. కానీ పరిస్థితులు మెరుగవ్వకపోవడంతో అమెజాన్‍లో విడుదల చేసారు.

ఆనంద్‍కి ఈ సినిమాతో పేరు వచ్చి హీరోగా బిజీ అవుతాడని దేవరకొండ ఫ్యామిలీ ఆశించింది. అయితే ఆ సినిమాలో హీరో కంటే హీరో తండ్రిగా నటించిన గోపరాజు రమణ గురించి ఎక్కువ మంది మాట్లాడుకుంటున్నారు. సినిమాకి అతని పాత్రే హైలైట్‍ అని, అతడు లేకపోతే సినిమానే లేదని కూడా చాలా మంది అంగీకరిస్తున్నారు. అలా హీరోకి ప్లస్‍ అవుతుందని భావించిన సినిమా కాస్తా ఒక క్యారెక్టర్‍ ఆర్టిస్ట్కి బ్రేక్‍ ఇచ్చింది.

ఇప్పుడు గోపరాజు రమణ కోసం ఎంక్వయిరీ చేసేవాళ్లు ఎక్కువయ్యారు. మిడిల్‍ క్లాస్‍ తరహా తండ్రి క్యారెక్టర్లుంటే అతడినే కాంటాక్ట్ చేస్తున్నారు. దీంతో ఆ తరహా పాత్రలు చేసే నటుల అవకాశాలు రమణ వశమవుతున్నాయి. డెయిలీ పే కూడా తక్కువే కావడం వల్ల రమణ డైరీ చాలా బిజీ అయిపోయిందట. వచ్చే ఏడాదిలో అతను ఒక డజను సినిమాల్లో కనిపించినా ఆశ్చర్యం లేదనేది టాలీవుడ్‍ మాట.

This post was last modified on November 30, 2020 9:55 pm

Share

Recent Posts

క్రేజీ దర్శకుడు హీరో అయితే సౌండ్ లేదేంటి

లోకేష్ కనగరాజ్ అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఖైదీతో మొదలైన ఇతని ప్రభంజనం విక్రమ్ దాకా ఓ రేంజ్ లో…

10 minutes ago

జగన్ ఇంటి ముందు బోరుగడ్డ అనిల్ నిరసన

బోరుగడ్డ అనిల్ కుమార్ ఏపీ ప్రజలకు బాగా గుర్తున్న పేరు. వైసీపీ అధికారంలో ఉండగా... జగన్ ఆదేశిస్తే టీడీపీ అదినేత, ఏపీ…

36 minutes ago

ఫౌజీ ప్లానింగ్ విభిన్నంగా ఉంటుందా?

డిసెంబర్ 3 ఎప్పుడెప్పుడు వస్తుందాని ప్రభాస్ అభిమానులు కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. ముందు రోజే ప్రీమియర్లు ఉంటాయని…

57 minutes ago

రోలెక్స్… ఏమో తెలియదన్న సూర్య

లోకనాయకుడు కమల్ హాసన్ పనైపోయిందనుకున్న సమయంలో ఆయన అదిరిపోయే కమ్ బ్యాక్‌‌ ఇచ్చిన సినిమా.. విక్రమ్. ఆ సినిమాతోనే సౌత్…

2 hours ago

మాజీ ముఖ్యమంత్రి తనయుడు అరెస్టు… అక్కడ పొలిటికల్ హీట్!

తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నటి త్రిష,…

3 hours ago

ఆ వైరస్ యమ డేంజర్… ఇప్పటికే 22 మంది పిల్లలు మృతి

గుజరాత్‌లో చాందిపుర వైరస్‌ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్‌ కారణంగా ఇప్పటికే 22 మంది చిన్నారులు మృతిచెందినట్లు రాష్ట్ర…

3 hours ago