టాలీవుడ్ లోని టాప్ హీరోల్లో ఒకరు ముఫై కోట్లు అడ్వాన్స్ తీసుకున్నారనే గుసగుసలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఆ టాప్ హీరో ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్నారు. మరో మూడు సినిమాలు కమిట్ అయ్యారు. చేస్తున్న సినిమా నిర్మాత నుంచి కమిట్ అయిన మరో ఇద్దరు నిర్మాతల నుంచి పది కోట్ల వంతున అడ్వాన్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇలా తీసుకోవడం వెనుక వ్యవహారం వేరే వుందని తెలుస్తోంది. సిటీ మధ్యలో అమ్మకానికి వచ్చిన ఓ స్థలాన్ని కొనుగోలు చేయడం కోసం ఈ అడ్వాన్స్ లు వాడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ స్థలాన్ని ఆయన తన సంతానం పేరిట కొనుగోలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
కరోనా టైమ్ లో అడ్వాన్స్ లు ఇంత భారీగా ఇవ్వడం, తీసుకోవడం చూస్తుంటే టాలీవుడ్ కు మళ్లీ పూర్వ వైభవం వచ్చేసినట్లే అనుకోవాలేమో?
This post was last modified on November 21, 2020 6:51 pm
2029 సార్వత్రిక ఎన్నికలకు ఇంకా మూడేళ్లకు పైగా సమయం ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉంది (జమిలి…
ఒళ్ళు హూనం చేసుకుని సంవత్సరాలు ఖర్చు పెట్టి నిఖిల్ నటించిన ప్యాన్ ఇండియా మూవీ స్వయంభు. ఇప్పటిదాకా కొత్త రిలీజ్…
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేవి మైండ్ గేమ్స్, సస్పెన్స్ త్రిల్లర్స్. 'క్షణం',…
రాజకీయం రాజకీయమే. రాజకీయమనే తానులో ఉండే ఏ పార్టీ అయినా తీరు ఒక్కటే అన్న విషయం తాజాగా మరోసారి నిరూపితమైంది.…
బాలకృష్ణ ఖాకీ డ్రెస్సు వేస్తే బ్లాక్ బస్టర్ ఖాయమనేది అభిమానుల నమ్మకం. దానికి పునాది వేసింది రౌడీ ఇన్స్పెక్టర్. 1992లో…
అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును బుధవారం లోక్సభ ఆమోదించిన దరిమిలా.. రాజ్యసభలో గురువారం ప్రవేశ పెట్టారు. కేంద్ర హోం శాఖ…