టాలీవుడ్ లోని టాప్ హీరోల్లో ఒకరు ముఫై కోట్లు అడ్వాన్స్ తీసుకున్నారనే గుసగుసలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఆ టాప్ హీరో ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్నారు. మరో మూడు సినిమాలు కమిట్ అయ్యారు. చేస్తున్న సినిమా నిర్మాత నుంచి కమిట్ అయిన మరో ఇద్దరు నిర్మాతల నుంచి పది కోట్ల వంతున అడ్వాన్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇలా తీసుకోవడం వెనుక వ్యవహారం వేరే వుందని తెలుస్తోంది. సిటీ మధ్యలో అమ్మకానికి వచ్చిన ఓ స్థలాన్ని కొనుగోలు చేయడం కోసం ఈ అడ్వాన్స్ లు వాడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ స్థలాన్ని ఆయన తన సంతానం పేరిట కొనుగోలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
కరోనా టైమ్ లో అడ్వాన్స్ లు ఇంత భారీగా ఇవ్వడం, తీసుకోవడం చూస్తుంటే టాలీవుడ్ కు మళ్లీ పూర్వ వైభవం వచ్చేసినట్లే అనుకోవాలేమో?
This post was last modified on November 21, 2020 6:51 pm
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…