టాలీవుడ్ లోని టాప్ హీరోల్లో ఒకరు ముఫై కోట్లు అడ్వాన్స్ తీసుకున్నారనే గుసగుసలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఆ టాప్ హీరో ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్నారు. మరో మూడు సినిమాలు కమిట్ అయ్యారు. చేస్తున్న సినిమా నిర్మాత నుంచి కమిట్ అయిన మరో ఇద్దరు నిర్మాతల నుంచి పది కోట్ల వంతున అడ్వాన్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇలా తీసుకోవడం వెనుక వ్యవహారం వేరే వుందని తెలుస్తోంది. సిటీ మధ్యలో అమ్మకానికి వచ్చిన ఓ స్థలాన్ని కొనుగోలు చేయడం కోసం ఈ అడ్వాన్స్ లు వాడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ స్థలాన్ని ఆయన తన సంతానం పేరిట కొనుగోలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
కరోనా టైమ్ లో అడ్వాన్స్ లు ఇంత భారీగా ఇవ్వడం, తీసుకోవడం చూస్తుంటే టాలీవుడ్ కు మళ్లీ పూర్వ వైభవం వచ్చేసినట్లే అనుకోవాలేమో?
This post was last modified on November 21, 2020 6:51 pm
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల క్రితం శ్రీసత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో జరిపిన పర్యటన…
ఒకపక్క విడుదల తేదీ మే 9 ముంచుకొస్తోంది. రిలీజ్ కౌంట్ డౌన్ నెల నుంచి 29 రోజులకు తగ్గిపోయింది. ఇంకోవైపు…
ముఖ్యమంత్రుల 'బ్రాండ్స్'పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతి ముఖ్యమంత్రికి ఒక్కొక్క బ్రాండ్ ఉంటుందన్నారు. "రెండు…
బీఆర్ఎస్ నాయకుడు, బోధన్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే షకీల్ అరెస్టయ్యారు. రెండేళ్ల కిందట జరిగిన ఘటనలో తన కుమారుడిని సదరు…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యవహారంపై ఇప్పుడు పెద్ద చర్చే నడుస్తోంది. కాకాణిపై ఏపీ…
తప్పు ఎవరు చేసినా తప్పే.. అన్న సూత్రాన్ని పాటిస్తున్న టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు.. తన పార్టీవారిని కూడా వదిలి…