టాలీవుడ్ లోని టాప్ హీరోల్లో ఒకరు ముఫై కోట్లు అడ్వాన్స్ తీసుకున్నారనే గుసగుసలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఆ టాప్ హీరో ప్రస్తుతం ఓ సినిమా చేస్తున్నారు. మరో మూడు సినిమాలు కమిట్ అయ్యారు. చేస్తున్న సినిమా నిర్మాత నుంచి కమిట్ అయిన మరో ఇద్దరు నిర్మాతల నుంచి పది కోట్ల వంతున అడ్వాన్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇలా తీసుకోవడం వెనుక వ్యవహారం వేరే వుందని తెలుస్తోంది. సిటీ మధ్యలో అమ్మకానికి వచ్చిన ఓ స్థలాన్ని కొనుగోలు చేయడం కోసం ఈ అడ్వాన్స్ లు వాడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ స్థలాన్ని ఆయన తన సంతానం పేరిట కొనుగోలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
కరోనా టైమ్ లో అడ్వాన్స్ లు ఇంత భారీగా ఇవ్వడం, తీసుకోవడం చూస్తుంటే టాలీవుడ్ కు మళ్లీ పూర్వ వైభవం వచ్చేసినట్లే అనుకోవాలేమో?
This post was last modified on November 21, 2020 6:51 pm
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…