బాహుబలి తర్వాత చేసే చిత్రానికి అంత రేంజ్ ఉండాలంటే కనీసం ఇద్దరు సూపర్ స్టార్లు కలిసి రావాలని తారక్, చరణ్ ఇద్దరినీ ఒక సినిమాలో పెట్టిన రాజమౌళి… దీని తర్వాతి చిత్రం మహేష్ తో సోలోగా అనౌన్స్ చేయడం ఆసక్తికరమైంది. పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న రాజమౌళి ప్రతి సినిమాకి సమయం తీసుకుంటున్నాడు.
ఆర్.ఆర్.ఆర్. ఏడాదిలో పూర్తి చేసేద్దామనుకున్నా కానీ కుదర్లేదు. అందుకే ఈసారి గ్రాఫిక్స్, పీరియడ్ సెటప్ లేకుండా కమర్షియల్ సినిమా చేయాలనీ రాజమౌళి భావిస్తున్నాడట. బాలీవుడ్ ఆడియన్స్ కూడా హీరోయిజం ఇష్టపడతారు కనుక పాన్ ఇండియా అంటే భారీ సెట్లు, పీరియడ్ బ్యాక్ డ్రాప్స్ ఎల్లవేళలా అవసరం లేదని, తన మార్కు మాస్ మసాలా సినిమా తీసి కూడా చాలా కాలం అవుతుంది కనుక మహేష్ తో అలాంటి ఎలివేషన్స్ ఉన్న స్టోరీ సిద్ధం చేస్తున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.
మహేష్ ఒకే సినిమాపై ఏళ్ల తరబడి పని చేయరాదని ఖలేజాతో డిసైడ్ అయిపోయాడు కనుక ఇది నమ్మశక్యంగానే ఉంది.
This post was last modified on April 28, 2020 9:18 pm
పెద్ద సినిమాలు నిర్మాణంలో ఉన్నప్పుడు వాటికి సంబంధించిన షాకింగ్ సంగతులు ఎప్పుడో తర్వాత సంవత్సరాల్లో బయట పడతాయి. అలాంటిదే ఇది…
https://www.youtube.com/watch?v=CAR8XtEpwhE గత ఏడాది దాస్ కా ధమ్కీ ఆశించిన స్థాయిలో గొప్ప ఫలితాన్ని ఇవ్వకపోయినా ఈ సంవత్సరం గామి విశ్వక్…
విశ్వాసం ఉండడం తప్పుకాదు.. కానీ, అతి విశ్వాసం ఎప్పుడూ.. కొంప ముంచేస్తుంది. ఇప్పుడు ఈ మాట ఎవరో అనడం లేదు.…
చరిత్రకు సంబంధించిన ఒక ముఖ్యమైన ఘట్టాన్ని తెరకెక్కించేటప్పుడు రీసెర్చ్ చాలా అవసరం. కానీ కొందరు దర్శకులు కేవలం మీడియాలో వచ్చిన…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద రాయి దాడి ఘటన కొన్ని రోజుల పాటు ఎంత చర్చనీయాంశం అయిందో…
యూత్ హీరోల్లో బడ్జెట్ పరంగా ప్రామిసింగ్ గా మారుతున్న సుహాస్ కొత్త సినిమా ప్రసన్నవదనం మే 3 విడుదల కానుంది.…