బాహుబలి తర్వాత చేసే చిత్రానికి అంత రేంజ్ ఉండాలంటే కనీసం ఇద్దరు సూపర్ స్టార్లు కలిసి రావాలని తారక్, చరణ్ ఇద్దరినీ ఒక సినిమాలో పెట్టిన రాజమౌళి… దీని తర్వాతి చిత్రం మహేష్ తో సోలోగా అనౌన్స్ చేయడం ఆసక్తికరమైంది. పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న రాజమౌళి ప్రతి సినిమాకి సమయం తీసుకుంటున్నాడు.
ఆర్.ఆర్.ఆర్. ఏడాదిలో పూర్తి చేసేద్దామనుకున్నా కానీ కుదర్లేదు. అందుకే ఈసారి గ్రాఫిక్స్, పీరియడ్ సెటప్ లేకుండా కమర్షియల్ సినిమా చేయాలనీ రాజమౌళి భావిస్తున్నాడట. బాలీవుడ్ ఆడియన్స్ కూడా హీరోయిజం ఇష్టపడతారు కనుక పాన్ ఇండియా అంటే భారీ సెట్లు, పీరియడ్ బ్యాక్ డ్రాప్స్ ఎల్లవేళలా అవసరం లేదని, తన మార్కు మాస్ మసాలా సినిమా తీసి కూడా చాలా కాలం అవుతుంది కనుక మహేష్ తో అలాంటి ఎలివేషన్స్ ఉన్న స్టోరీ సిద్ధం చేస్తున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.
మహేష్ ఒకే సినిమాపై ఏళ్ల తరబడి పని చేయరాదని ఖలేజాతో డిసైడ్ అయిపోయాడు కనుక ఇది నమ్మశక్యంగానే ఉంది.
This post was last modified on April 28, 2020 9:18 pm
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…