బాహుబలి తర్వాత చేసే చిత్రానికి అంత రేంజ్ ఉండాలంటే కనీసం ఇద్దరు సూపర్ స్టార్లు కలిసి రావాలని తారక్, చరణ్ ఇద్దరినీ ఒక సినిమాలో పెట్టిన రాజమౌళి… దీని తర్వాతి చిత్రం మహేష్ తో సోలోగా అనౌన్స్ చేయడం ఆసక్తికరమైంది. పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న రాజమౌళి ప్రతి సినిమాకి సమయం తీసుకుంటున్నాడు.
ఆర్.ఆర్.ఆర్. ఏడాదిలో పూర్తి చేసేద్దామనుకున్నా కానీ కుదర్లేదు. అందుకే ఈసారి గ్రాఫిక్స్, పీరియడ్ సెటప్ లేకుండా కమర్షియల్ సినిమా చేయాలనీ రాజమౌళి భావిస్తున్నాడట. బాలీవుడ్ ఆడియన్స్ కూడా హీరోయిజం ఇష్టపడతారు కనుక పాన్ ఇండియా అంటే భారీ సెట్లు, పీరియడ్ బ్యాక్ డ్రాప్స్ ఎల్లవేళలా అవసరం లేదని, తన మార్కు మాస్ మసాలా సినిమా తీసి కూడా చాలా కాలం అవుతుంది కనుక మహేష్ తో అలాంటి ఎలివేషన్స్ ఉన్న స్టోరీ సిద్ధం చేస్తున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి.
మహేష్ ఒకే సినిమాపై ఏళ్ల తరబడి పని చేయరాదని ఖలేజాతో డిసైడ్ అయిపోయాడు కనుక ఇది నమ్మశక్యంగానే ఉంది.
This post was last modified on April 28, 2020 9:18 pm
భారత రాష్ట్రసమితి(బీఆర్ఎస్).. ఈ పేరుకు పెద్ద ప్రాభవమే ఉంది. ఒక్కొక్కపార్టీకి నాయకుల పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. కానీ, బీఆర్ఎస్ కు…
సెంటిమెంటుకు-రాజకీయాలకు మధ్య సయామీ కవలలకు ఉన్నంత బంధం ఉంటుంది. సో.. సెంటిమెంటును కాదని నాయకులు రాజకీయాలు చేయగలరా? సాధ్యంకాదు. సో..…
తెలంగాణ పంచాయతీ ఎన్నికల పోలింగ్.. దీనికి ముందు జరిగిన ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు పంచిన నగదు.. వంటివి కీలక…
``ఫలానా వ్యక్తితో కలిసి పనిచేయండి.. ఫలానా పార్టీతో చేతులు కలపండి!`` అని ప్రధాని నరేంద్ర మోడీ తన రాజకీయ జీవితంలో…
కొందరు హీరోయిన్లు అసలేం మాట్లాడుతున్నారో ఆలోచించకుండా ఏదో ఒకటి అనేస్తారు. ఇప్పుడు రాధికా ఆప్టే అదే కోవలోకి వస్తోంది. బాలకృష్ణతో…
ప్రపంచ కప్ను కైవసం చేసుకున్న భారత మహిళా అంధుల క్రికెట్ జట్టును ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరి క్యాంపు…