మన దేశంతో పోలిస్తే.. ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న ఒమిక్రాన్ కేసులు భారీగా ఉంటున్నాయి. ఇక.. అమెరికా.. లండన్ లో అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. లక్షలాది కేసులు నమోదు అవుతున్నా.. ఒమిక్రాన్ లక్షణాలకు సంబంధించి మాత్రంపెద్దగా బయటకు రాలేదు. ఇలాంటి వేళ కింగ్స్ కాలేజ్ లండన్ హెల్త్ సైన్స్ కంపెనీ జీఓఈ నిపుణులు కొన్ని లక్షణాల్ని వెల్లడించారు.
ఒమిక్రాన్ బారిన పడిన 3.36లక్షల మంది డేటా నుంచి వివరాలు సేకరించి అధ్యయనం చేశారు. ఈ లక్షణాలు ఎక్కువగా యువతలో కనిపించాయని పేర్కొన్నారు.
కరోనా పాజిటివ్ రోగుల్లో 8.8 వాతం మందికి చర్మంపై దద్దుర్లు ఉన్నట్లు గుర్తించారు. అదే సమయంలో కొవిడ్ బారిన పడిన వారిలో 8.2 శాతం మంది కొవిడ్ పరీక్షలు చేయించుకోలేదు. అధ్యయనం చేసిన వారిలో 17 శాతం పాజిటివ్ బారిన పడిన వారిలో చర్మంపై దద్దుర్లు తమ మొదటి లక్షణంగా వారు పేర్కొనటం గమనార్హం.
O.iప్రతి ఐదుగురిలో ఒకరు చర్మం మీద దద్దుర్లు కరోనా బారిన పడటానికి సంకేతంగా గుర్తించినట్లు చెప్పారు. పలువురి నుంచి వివరాల్ని సేకరించిన ఈ అధ్యయనం ఏం చెబుతుందంటే..
This post was last modified on January 1, 2022 8:50 pm
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు వస్తుందంటే సోషల్ మీడియాలో రచ్చ మామూలుగా ఉండదు. ఏప్రిల్ 8వ తేదీ కోసం…
టాలీవుడ్ మరో మంచి ఫ్రైడే కోసం ఎదురు చూస్తున్న టైంలో కంటెంట్ నమ్ముకున్న రెండు సినిమాలు ఇవాళ థియేటర్లలో అడుగు…
ఏపీ రాజధాని అమరావతిని శాశ్వితం చేస్తూ పార్లమెంట్ బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే. ఆ ఆనందకర సమయంలో గతంలో అమరావతి…
రూల్స్ ను బ్రేక్ చేసే విషయంలో వైసీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి పేర్ని నాని ట్రాక్ రికార్డు లెక్కే…
ఐపీఎల్ 2026 సీజన్ మొదటి మ్యాచ్లో ఎదురుదెబ్బ తగిలినా, సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) రెండో మ్యాచ్లోనే అద్భుతంగా పుంజుకుంది. కోల్కతాలోని…
కేరళలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారానికి వెళ్లారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్…