మన దేశంతో పోలిస్తే.. ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న ఒమిక్రాన్ కేసులు భారీగా ఉంటున్నాయి. ఇక.. అమెరికా.. లండన్ లో అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. లక్షలాది కేసులు నమోదు అవుతున్నా.. ఒమిక్రాన్ లక్షణాలకు సంబంధించి మాత్రంపెద్దగా బయటకు రాలేదు. ఇలాంటి వేళ కింగ్స్ కాలేజ్ లండన్ హెల్త్ సైన్స్ కంపెనీ జీఓఈ నిపుణులు కొన్ని లక్షణాల్ని వెల్లడించారు.
ఒమిక్రాన్ బారిన పడిన 3.36లక్షల మంది డేటా నుంచి వివరాలు సేకరించి అధ్యయనం చేశారు. ఈ లక్షణాలు ఎక్కువగా యువతలో కనిపించాయని పేర్కొన్నారు.
కరోనా పాజిటివ్ రోగుల్లో 8.8 వాతం మందికి చర్మంపై దద్దుర్లు ఉన్నట్లు గుర్తించారు. అదే సమయంలో కొవిడ్ బారిన పడిన వారిలో 8.2 శాతం మంది కొవిడ్ పరీక్షలు చేయించుకోలేదు. అధ్యయనం చేసిన వారిలో 17 శాతం పాజిటివ్ బారిన పడిన వారిలో చర్మంపై దద్దుర్లు తమ మొదటి లక్షణంగా వారు పేర్కొనటం గమనార్హం.
O.iప్రతి ఐదుగురిలో ఒకరు చర్మం మీద దద్దుర్లు కరోనా బారిన పడటానికి సంకేతంగా గుర్తించినట్లు చెప్పారు. పలువురి నుంచి వివరాల్ని సేకరించిన ఈ అధ్యయనం ఏం చెబుతుందంటే..
This post was last modified on January 1, 2022 8:50 pm
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…