మన దేశంతో పోలిస్తే.. ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న ఒమిక్రాన్ కేసులు భారీగా ఉంటున్నాయి. ఇక.. అమెరికా.. లండన్ లో అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. లక్షలాది కేసులు నమోదు అవుతున్నా.. ఒమిక్రాన్ లక్షణాలకు సంబంధించి మాత్రంపెద్దగా బయటకు రాలేదు. ఇలాంటి వేళ కింగ్స్ కాలేజ్ లండన్ హెల్త్ సైన్స్ కంపెనీ జీఓఈ నిపుణులు కొన్ని లక్షణాల్ని వెల్లడించారు.
ఒమిక్రాన్ బారిన పడిన 3.36లక్షల మంది డేటా నుంచి వివరాలు సేకరించి అధ్యయనం చేశారు. ఈ లక్షణాలు ఎక్కువగా యువతలో కనిపించాయని పేర్కొన్నారు.
కరోనా పాజిటివ్ రోగుల్లో 8.8 వాతం మందికి చర్మంపై దద్దుర్లు ఉన్నట్లు గుర్తించారు. అదే సమయంలో కొవిడ్ బారిన పడిన వారిలో 8.2 శాతం మంది కొవిడ్ పరీక్షలు చేయించుకోలేదు. అధ్యయనం చేసిన వారిలో 17 శాతం పాజిటివ్ బారిన పడిన వారిలో చర్మంపై దద్దుర్లు తమ మొదటి లక్షణంగా వారు పేర్కొనటం గమనార్హం.
O.iప్రతి ఐదుగురిలో ఒకరు చర్మం మీద దద్దుర్లు కరోనా బారిన పడటానికి సంకేతంగా గుర్తించినట్లు చెప్పారు. పలువురి నుంచి వివరాల్ని సేకరించిన ఈ అధ్యయనం ఏం చెబుతుందంటే..
This post was last modified on January 1, 2022 8:50 pm
రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదు. ఒక నోస్టాల్జియా ఫీలింగ్ ఇవ్వడం కోసం మొదలైన ఈ…
ఈ వారం విడుదల కాబోతున్న వీరభద్రుడుకి హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశారు. దర్శకుడు ఆర్జె బాలాజీ కొన్ని…
సినిమా వాళ్లకు రాజకీయ ఆసక్తులు, అభిమానాలు ఉండడం కొత్త కాదు. అందులో తప్పు కూడా లేదు. ఐతే ఎప్పుడూ రాజకీయాల…
మొన్నటి దాకా జన నాయకుడు విడుదల మీద సవాలక్ష సందేహాలు. రెండు వారాల క్రితం ఏకంగా హెచ్డి ప్రింటుతో పైరసీ…
ఈ నెల 18 పెద్ది ట్రైలర్ విడుదల కానుంది. ముందు భోపాల్ అనుకున్నారు కానీ ఇప్పుడు ఈవెంట్ వేదికని ముంబైకి…
సూర్య వీరభద్రుడు ఇంకో మూడు రోజుల్లో విడుదల కానుంది. తమిళనాడులో రాజకీయ వాతావరణం వల్ల రిలీజ్ చేయాలా వద్దాని రెండు…