పురుషుల హాకీ జట్టు టోక్యో ఒలంపిక్స్ లో గోల్డ్ చేజార్చుకుంది. పురుషుల హాకీ సెమీ ఫైనల్లో బెల్జియంపై 5-2తో ఓడిపోయిన భారత్ ఇప్పుడు కాంస్య పతకం కోసం ఆడనుంది. మొదటి త్రైమాసికం ముగిసే సమయానికి 2-1 ఆధిక్యంలోకి భారత్ నిలిచింది,
అయితే చివరి క్వార్టర్లో మూడు గోల్స్ చేసి ప్రత్యర్థికి విజయాన్ని అందజేయడంతో భారత్ ఓటమి పాలైంది. భారత్ తరఫున మన్ దీప్ సింగ్, హర్మన్ప్రీత్ సింగ్ గోల్స్ చేయగా, బెల్జియం తరఫున అలెగ్జాండర్ హెండ్రిక్స్ అద్భుతమైన హ్యాట్రిక్ సాధించారు. సెమీ ఫైనల్లో క్వార్టర్ఫైనల్స్లో గ్రేట్ బ్రిటన్పై 3-1 తేడాతో విజయం సాధించింది.
ఫస్ట్ హాఫ్లో మన్ దీప్ సింగ్, హర్మన్ ప్రీత్ సింగ్ చెరో గోల్ వేశారు. అయితే బెల్జియం ఆటగాడు అలెగ్జాండర్ హెండ్రిక్స్ హ్యాట్రిక్ గోల్స్ కొట్టి భారత్ పసిడి ఆశలపై నీళ్లు చల్లాడు. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ లో భారత్ కు ఓటమి తప్పలేదు.
కాంస్యం కోసం 5న మరో మ్యాచ్ ఆడనుంది భారత జట్టు. సాయంత్రం ఆస్ట్రేలియా, జర్మనీ మధ్య జరిగే మ్యాచ్ లో ఓడిపోయిన జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే.. మనకు కాంస్యం దక్కుతుంది.
This post was last modified on August 3, 2021 10:11 am
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పలు కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి. ఏకంగా ప్రధాని పైనే గత ఐదేళ్లలో…
ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల…
మార్చి 15 నుంచి థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు సబ్ టైటిల్స్, క్లోజ్డ్ క్యాప్షన్స్ తప్పనిసరి చేయనుండటం మూవీ లవర్స్ లో…
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే వచ్చే ఘట్టం. దాన్ని ఘనంగా చేసుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ప్రతి కుటుంబంలోనూ పెళ్లిని…