ఈమధ్యకాలంలో ఎలాంటి ఘోరాలు జరుగుతున్నాయో చెప్పాల్సిన పనిలేదు. ఒక్క రోజులో కొన్ని వందల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయ్. ప్రయాణించే సమయంలో జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పిన సరే కొందరి నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయ్. ఇక ఈ నేపథ్యంలోనే ఈరోజు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
ఈ ప్రమాదంలో లారీ కంటైనర్ లో మంటలు తారాస్థాయిలో చెలరేగడంతో క్యాబిన్ లో ఉన్న డ్రైవర్, క్లీనర్ లు సజీవ దహనం అయ్యారు. ఈ లారీ ఆంధ్రప్రదేశ్ నర్సాపూర్ నుండి రోయ్యల లోడుతో వచ్చింది. అయితే ఈ భారీ కంటైనర్ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న హిమాయత్ సాగర్ వద్దకు చేరేసమయంలో ప్రమాదానికి చోటుచేసుకుంది.
దింతో ఆ లారీ కంటైనర్ లో మంటలు చెలరేగడంతో సూరజ్, మూర్తునుజన్ అనే డ్రైవర్, క్లీనర్ లు సజీవ దహనం అయ్యారు. ఈ ప్రమాద విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు ఫైర్ ఇంజన్లతో ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. మంటలు అదుపు చేసే లోపే ఇద్దరు సజీవదహనం అయ్యారు.
వరసగా మూడు సూపర్ హిట్స్ లవ్ టుడే, డ్రాగన్, డ్యూడ్ సాధించి హ్యాట్రిక్ హీరో అనిపించుకున్న ప్రదీప్ రంగనాథన్ కి…
116 ఏళ్ల వయసులోనూ తన ఇష్ట దైవం తిరుమల శ్రేవేంకటేశ్వర స్వామి దర్శనానికి కాలి నడకన వచ్చిన వృద్ధురాలికి తిరుమల…
టాలీవుడ్ తో పాటు ఇతర భాషల్లోనూ వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న బ్యూటీ రెజీనా కసాండ్రా లేటెస్ట్ గా నెట్టింట…
ఇంకో అయిదు రోజుల్లో లెనిన్ విడుదల కానుంది. జూలై 10 కోసం అక్కినేని అభిమానులే కాదు సగటు మూవీ లవర్స్…
థియేటర్లలో విడుదలయ్యే సినిమాలకు సెన్సార్ అడ్డంకులు రావడం సహజం. ఒక్కోసారి నెలలు సంవత్సరాల తరబడి రిలీజులు ఆగిపోతాయి. కానీ ఓటిటిలో…
టాలీవుడ్లో బాగా ఔట్ స్పోకెన్ అని పేరున్న నిర్మాత సూర్యదేవర నాగవంశీ. సోషల్ మీడియాలో ఆయనకున్న పాపులారిటీనే వేరు. ప్రస్తుతం…