ఈమధ్యకాలంలో ఎలాంటి ఘోరాలు జరుగుతున్నాయో చెప్పాల్సిన పనిలేదు. ఒక్క రోజులో కొన్ని వందల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయ్. ప్రయాణించే సమయంలో జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పిన సరే కొందరి నిర్లక్ష్యం కారణంగా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయ్. ఇక ఈ నేపథ్యంలోనే ఈరోజు హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
ఈ ప్రమాదంలో లారీ కంటైనర్ లో మంటలు తారాస్థాయిలో చెలరేగడంతో క్యాబిన్ లో ఉన్న డ్రైవర్, క్లీనర్ లు సజీవ దహనం అయ్యారు. ఈ లారీ ఆంధ్రప్రదేశ్ నర్సాపూర్ నుండి రోయ్యల లోడుతో వచ్చింది. అయితే ఈ భారీ కంటైనర్ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న హిమాయత్ సాగర్ వద్దకు చేరేసమయంలో ప్రమాదానికి చోటుచేసుకుంది.
దింతో ఆ లారీ కంటైనర్ లో మంటలు చెలరేగడంతో సూరజ్, మూర్తునుజన్ అనే డ్రైవర్, క్లీనర్ లు సజీవ దహనం అయ్యారు. ఈ ప్రమాద విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు ఫైర్ ఇంజన్లతో ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. మంటలు అదుపు చేసే లోపే ఇద్దరు సజీవదహనం అయ్యారు.
This post was last modified on April 15, 2021 9:44 am
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్లో, భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా గురించి జనాలు…
థియేటర్లకు జనాలు రాక పరిస్థితి ఏ మాత్రం బాలేదు. రేపు విడుదల కాబోతున్న అయిదు కొత్త సినిమాలతో బాక్సాఫీస్ కు…