సింహం సింగిల్ గానే వస్తుంది అని అంటున్నారు అంబటి రాంబాబు లాంటి నాయకులు. తమ నేతకు ప్రజా క్షేత్రాన తిరుగులేదని అంటున్నారు అంబటితో సహా మిగతా నాయకులు…
రాజకీయ పరిస్థితులు ఎప్పుడు ఎలా మరుతాయో? చెప్పడం చాలా కష్టం. మిత్రులుగా ఉన్న ఇద్దరు నాయకుల మధ్య అధికారం కోసం గొడవ జరిగి శత్రువులుగా మారే అవకాశం…