టీడీపీకి బలమైన నాయకుడిగా పేరు తెచ్చుకున్న కర్నూలు జిల్లా ముఖ్య నాయకుడు కేఈ ప్రభాకర్.. ఆ పార్టీకి రాజీనామా చేయనున్నట్టు ప్రకటించారు. తన కుమారుడు కేఈ రుద్ర…
ఉమ్మడి కర్నూలు జిల్లా టీడీపీలో వర్గాలు పెరిగిపోతున్నాయి. రాబోయే ఎన్నికల్లో డోన్ నుండి కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పోటీచేయబోతున్నట్లు సమాచారం. కర్నూలు నుండి పోయిన…
కర్నూలు జిల్లాలో సుదీర్ఘకాలంగా రాజకీయాలు చేస్తున్న కేఈ కృష్ణమూర్తి, కేఈ ప్రభాకర్లలో కృష్ణమూర్తి టీడీపీ మనిషే. గత చంద్రబాబు హయాంలో ఆయన మంత్రి గా కూడా పనిచేశారు.…