ఏపీ అధికార పార్టీ వైసీపీ.. తాజాగా బీసీ గర్జన పేరుతో పెద్ద ఎత్తున సభ పెడుతోంది. పార్టీ అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత నిర్వహిస్తున్న ఈ సభ…
ఏపీ అధికార పార్టీ వైసీపీ తాజాగా 132 కులాలకు సంబంధించి 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. వీటిలో చైర్మన్లను కూడా నియమించేసింది. ఈచైర్మన్లలో ఎక్కువగా పాత ముఖాలే…