ఆన్ డిమాండ్ వీడియో స్ట్రీమింగ్.. ఇదే ఇప్పుడు అత్యంత ప్రాధాన్యం కలిగిన రంగమని చెప్పాలి. ఈ రంగం తొలి లాక్ డౌన్ లో ఏ మేర కొత్త వీక్షకులను సృష్టించుకుందో.. రెండో దశ లాక్ డౌన్ లో అంతకుమించి కొత్త వీక్షకులను సృష్టించుకుంది. ఫలితంగా ఓటీటీ వేదికల డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్త సాగర్ మాచనూరు ఈ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. స్పార్క్ ఓటీటీ (Spark OTT) పేరిట ఆయన ఓ కొత్త ఓటీటీని ప్రారంభించనున్నారు.
వినోద రంగంలో సరికొత్త స్థాయి వినోదాన్ని పరిచయం చేయనున్న స్పార్క్ ఓటీటీ (OTT Platform) నవతరం ప్రేక్షకులే లక్ష్యంగా అసాధారణ కథనాలతో సిద్ధం అవుతోంది. యూకే కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఇంక్రివెల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ గొడుగు కింద స్పార్క్ ఓటీటీ పనిచేయనుంది.
ఈ నెల 15న స్పార్క్ ఓటీటీ గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ సందర్భంగా సంస్థ అధినేత సాగర్ మాచనూరు మాట్లాడుతూ ఇప్పటిదాకా పరిచయం లేని కథనాలు, ఆసక్తి రేకెత్తించే విషయాలే వేదికగా తాము ఈ రంగంలోకి ప్రవేశిస్తున్నట్టుగా ప్రకటించారు. అన్ని రకాల ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టుగా వినోదాన్ని పంచనున్నట్లుగా సాగర్ మాచనూరు తెలిపారు.
‘స్పార్క్’ ఓటీటీ యాప్ ఇన్స్టాల్ చేయండి.. నెక్స్ట్ లెవల్ ఎంటర్టైన్మెంట్ కోసం సిద్ధంగా ఉండండి:
iOS కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://apps.apple.com/in/app/spark-ott-movies-originals/id1548436838
Android కోసం ఇక్కడ క్లిక్ చేయండి https://play.google.com/store/apps/details?id=com.theally.sparkapp
తాజా సినిమాలు, వెబ్ సిరీస్ & ఒరిజినల్స్ కోసం చూడండి: https://www.sparkott.com/
Press release by: Indian Clicks, LLC
This post was last modified on May 14, 2021 12:44 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…