ఏపీలో వైసీపీఅధినేత జగన్ పేరు ఇప్పటికే ఎక్కడా వినిపించడం లేదు. వినిపించినా.. ఆయనకు వ్యతిరేకంగానే.. ఆయన పాలనపై వ్యతిరేకంగానే వినిపిస్తోంది. రాజకీయ నేతల నుంచి సామాజిక ఉద్యమకారుల వరకు కూడా.. జగన్ను విమర్శిస్తున్నవారే కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఇప్పుడు మరింతగా జగన్ పేరు మాయం కానుంది. ఈ మేరకు కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న ఆరు పథకాలకు జగన్ పేరును, ఆయన గతంలో పెట్టిన పేరు(ఆయన పేరు కాకున్నా)ను మార్చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ విషయాన్ని శనివారం అర్ధరాత్రి దాటాక మంత్రి నారా లోకేష్ తన ట్విట్టర్లో వెల్లడించారు. ఫలితంగా ఇక నుంచి ఆయా పథకాల పేర్లు మారనున్నాయి. కొన్నింటికి దేశ నాయకులు, మరికొన్నింటికి సమాజ సేవకుల పేర్లను పెట్టారు. అంతేకాదు.. వీటిలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించిన పేర్లు కూడా పెట్టడం గమనార్హం. దీంతో ప్పటి వరకు ఉన్న జగన్ పేర్లు, ఆయన ప్రకటించిన పేర్లు కూడా సమూలంగా మారిపోనున్నాయి. మొత్తంగా ఆరు పథకాల పేర్లను అధికారికంగా మారుస్తూ.. నిర్ణయం తీసుకున్నారు.
ఇవీ.. మార్పులు..
This post was last modified on July 28, 2024 1:23 pm
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భారీ స్ట్రాటజీకి తెరదీశారు. త్వరలోనే జిల్లాల విభజన చేయనున్నట్టు ఆయన స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం…
వైసీపీ కీలక నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు తనను కస్టడీలో హింసించారని.. దీంతో తనకు…
గడిచిన కొంతకాలంగా మెమొరీ చిప్స్ ధరలు పెరగటంతో దాని ప్రభావం టీవీ ధరల మీద పడింది. ఇప్పుడు దీనికి పశ్చిమాసియాలో…
మొన్న శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో కూడా లీడర్ అనే సినిమా రిలీజయ్యింది. బైకర్, రాకాస హడావిడిలో మనోళ్లు పట్టించుకోలేదు…
వరస బ్లాక్ బస్టర్లతో విజయాలను వదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి నెక్స్ట్ వెంకటేష్ - కళ్యాణ్ రామ్…
ఏపీలో కీలక ఘట్టానికి కూటమి ప్రభుత్వం తెరదీయనుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బరికాయ కొట్టేందుకు సిద్ధమైంది. గత ఏడాది ఈ…