ఏపీలో వైసీపీఅధినేత జగన్ పేరు ఇప్పటికే ఎక్కడా వినిపించడం లేదు. వినిపించినా.. ఆయనకు వ్యతిరేకంగానే.. ఆయన పాలనపై వ్యతిరేకంగానే వినిపిస్తోంది. రాజకీయ నేతల నుంచి సామాజిక ఉద్యమకారుల వరకు కూడా.. జగన్ను విమర్శిస్తున్నవారే కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఇప్పుడు మరింతగా జగన్ పేరు మాయం కానుంది. ఈ మేరకు కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న ఆరు పథకాలకు జగన్ పేరును, ఆయన గతంలో పెట్టిన పేరు(ఆయన పేరు కాకున్నా)ను మార్చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ విషయాన్ని శనివారం అర్ధరాత్రి దాటాక మంత్రి నారా లోకేష్ తన ట్విట్టర్లో వెల్లడించారు. ఫలితంగా ఇక నుంచి ఆయా పథకాల పేర్లు మారనున్నాయి. కొన్నింటికి దేశ నాయకులు, మరికొన్నింటికి సమాజ సేవకుల పేర్లను పెట్టారు. అంతేకాదు.. వీటిలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించిన పేర్లు కూడా పెట్టడం గమనార్హం. దీంతో ప్పటి వరకు ఉన్న జగన్ పేర్లు, ఆయన ప్రకటించిన పేర్లు కూడా సమూలంగా మారిపోనున్నాయి. మొత్తంగా ఆరు పథకాల పేర్లను అధికారికంగా మారుస్తూ.. నిర్ణయం తీసుకున్నారు.
ఇవీ.. మార్పులు..
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక క్రేజీ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే వార్త హాట్ టాపిక్ గా మారింది. కోలీవుడ్ కు…
విశాఖ స్టీల్ ప్లాంట్ లో సోమవారం భారీ ప్రమాదం సంభవించింది. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు.…
వచ్చి దశాబ్దం అవుతున్నా బిచ్చగాడు తెలుగు ప్రేక్షకుల మీద వేసిన ముద్ర మామూలుది కాదు. కేవలం ఈ ఒక్క మూవీ…
అంతా సవ్యంగా జరిగి ఉంటే జూన్ 4 పెద్ది బదులు టాక్సిక్ విడుదలయ్యేది. యష్ అభిమానులు ఇది తలుచుకునే తెగ…
దర్శకుడు పూరి జగన్నాథ్ కు ఒక స్టైల్ ఉంది. ఇడియట్ నుంచి ఇస్మార్ట్ శంకర్ వరకు దాన్ని గమనించవచ్చు. హీరోయిజంని…
ఆంధ్రుల హక్కు-విశాఖ ఉక్కు నినాదంతో ఊరూవాడలను ఏకం చేసిన ఉద్యమం నుంచి పుట్టిన విశాఖ ఉక్కు కర్మాగారం.. గత రెండు…