ఏపీలో వైసీపీఅధినేత జగన్ పేరు ఇప్పటికే ఎక్కడా వినిపించడం లేదు. వినిపించినా.. ఆయనకు వ్యతిరేకంగానే.. ఆయన పాలనపై వ్యతిరేకంగానే వినిపిస్తోంది. రాజకీయ నేతల నుంచి సామాజిక ఉద్యమకారుల వరకు కూడా.. జగన్ను విమర్శిస్తున్నవారే కనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఇప్పుడు మరింతగా జగన్ పేరు మాయం కానుంది. ఈ మేరకు కూటమి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం అమల్లో ఉన్న ఆరు పథకాలకు జగన్ పేరును, ఆయన గతంలో పెట్టిన పేరు(ఆయన పేరు కాకున్నా)ను మార్చేస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ విషయాన్ని శనివారం అర్ధరాత్రి దాటాక మంత్రి నారా లోకేష్ తన ట్విట్టర్లో వెల్లడించారు. ఫలితంగా ఇక నుంచి ఆయా పథకాల పేర్లు మారనున్నాయి. కొన్నింటికి దేశ నాయకులు, మరికొన్నింటికి సమాజ సేవకుల పేర్లను పెట్టారు. అంతేకాదు.. వీటిలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించిన పేర్లు కూడా పెట్టడం గమనార్హం. దీంతో ప్పటి వరకు ఉన్న జగన్ పేర్లు, ఆయన ప్రకటించిన పేర్లు కూడా సమూలంగా మారిపోనున్నాయి. మొత్తంగా ఆరు పథకాల పేర్లను అధికారికంగా మారుస్తూ.. నిర్ణయం తీసుకున్నారు.
ఇవీ.. మార్పులు..
This post was last modified on July 28, 2024 1:23 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…