ఏపీ హిస్టరీలో తొలిసారి కీలక ఘటన చోటు చేసుకుంది. ఇప్పటి వరకు అనేక మంది ముఖ్యమంత్రులు పాలించినా ఎవరూ సాధించని ‘రికార్డు’ సీఎం జగన్ సాధించారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దీనికి కారణంగా.. రాష్ట్ర హైకోర్టు ఆయనకు నోటీసులు పంపడమే. ఇది ఇప్పటి వరకు ముఖ్యమంత్రులుగా పనిచేసినవారికి అధికారంలో ఉన్న సమయంలో ఏనాడూ జరగలేదు. పైగా.. పాలనలో ఆర్థిక అవకతవకలకు సంబంధించి కావడం మరింత చర్చనీయాంశం అయింది. కేవలం సీఎం జగన్కే కాకుండా..పలువురు మంత్రులకు కూడా హైకోర్టు నోటీసులు జారీ చేయడం గమనార్హం.
ఏం జరిగింది?
రాష్ట్రంలో ప్రజాధనాన్ని ఇష్టానుసారం ఖర్చు చేస్తున్నారని.. ఈ క్రమంలో సచివులు, సీఎం కూడా.. ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ.. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. ముఖ్యమంత్రి జగన్ సహా పలువురు మంత్రులు, అధికారులు మొత్తం 41 మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. అనంతరం విచారణను డిసెంబర్ 14కి వాయిదా వేసింది.
రఘురామ ఆరోపణలు ఇవీ..
This post was last modified on November 23, 2023 1:19 pm
ఏపీలో ఎన్నికల పోలింగ్ అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలను నిలువరించలేక పోయిన.. ఉన్నతాధికారులపై(ఒక జిల్లా కలెక్టరు, ముగ్గురు ఎస్పీలు) వేటు…
ఇంకా షూటింగ్ కాదు కదా కనీసం పూజా కార్యక్రమాలు కూడా జరగని మహేష్ బాబు - రాజమౌళి సినిమా తాలూకు…
ఏపీ సీఎం జగన్ కుటుంబ సమేతంగా విహార యాత్రకు వెళ్లిన విషయం తెలిసిందే. సతీమణి వైఎస్ భారతి, కుమార్తెలు హర్ష,…
మన కల్కి 2898 ఏడిలాగే తమిళంలోనూ విపరీతమైన జాప్యానికి గురవుతున్న ప్యాన్ ఇండియా మూవీ కంగువ. సిరుతై శివ దర్శకత్వంలో…
నిన్న ఎలాగూ కొత్త తెలుగు సినిమాలు లేవనే కారణంగా మిరల్ అనే డబ్బింగ్ మూవీని రిలీజ్ చేశారు. ప్రేమిస్తేతో టాలీవుడ్…
గుంటూరు కారం విడుదలై అయిదు నెలలు పూర్తి కావొస్తున్నా త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా ఇప్పటిదాకా మొదలుకాలేదు. అసలు పూర్తి…