నిద్రాణమై ఉనికి కోల్పోతున్న తెలుగుజాతిని వెన్నుతట్టి లేపి జవసత్వాలనిచ్చిన మహనీయుడు శ్రీ నందమూరి తారకరామారావు. రాజకీయాలు ప్రజాహితం కోసమే అని నినదించి సమాజాన్ని దేవాలయంగా భావించి అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన ప్రజాసేవకుడు అన్న శ్రీ నందమూరి.
అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం మరో ప్రపంచాన్ని సృష్టించిన విశ్వామిత్రుడాయన. నీతి నిజాయితీకి మారుపేరుగా నిలబడి తుదివరకూ తెలుగువారి కీర్తిపతాకాన్ని విశ్వవ్యాప్తంగా సగర్వంగా రెపరెపలాడించిన కారణజన్ముడాయన.
అటువంటి మహనీయుని గురించి ముందు తరాల వారికి తెలియజేయవలసిన బాధ్యత మనందరిది. ఈ నెల 28న తెలుగు వెలుగు , అన్న శ్రీ నందమూరి తారకరాముని శతజయంతి వేడుకల సందర్భంగా మరొక్కసారి మనమంతా కలిసి ఆ పుణ్యపురుషుని స్మరించుకుందాం. సకుటుంబ సపరివార సమేతంగా మీరందరూ ఈ వేడుకకి తరలిరావాలని ఆహ్వానిస్తూ..
This post was last modified on May 26, 2023 4:47 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…