Political News

వైసీపీ నా కొడ‌క‌ల్లారా.. రెచ్చిపోయిన ప‌వ‌న్‌!!

వైసీపీ నేత‌లు త‌న‌ను వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేస్తున్న ప‌రిస్థితిని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తీవ్ర‌స్థాయిలో ఖండించారు. త‌న‌కు కూడా.. బూతులు మాట్టాడ‌డం వ‌చ్చ‌న్నారు. అయితే.. సంస్కారం అడ్డు వ‌స్తోంద‌ని చెప్పారు. మంగ‌ళ‌వారం.. జ‌న‌సేన పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మంగ‌ళ‌గిరిలో పార్టీ నాయ‌కుల‌తో క‌లిసి మీడియాతో మాట్లాడుతూ.. ఈ సంద‌ర్భంగా వైసీపీ నాయ‌కుల‌పై తీవ్ర‌స్థాయిలో వ్యాఖ్య‌లు చేశారు.

“ప్యాకేజీ స్టార్, ప్యాకేజీ స్టార్ అనే ఒక్కొక్క వైసీపీ నాకొడుకులకి చెప్తున్నా, ఇంకొక్క సారి ప్యాకేజీ స్టార్ అంటే చెప్పు తీసుకుని కొడతా వైసీపీ నాకొడకల్లారా ” అంటూ.. త‌న కాలికి ఉన్న చెప్పు తీసి మ‌రీ చూపించారు.

ఈ సంద‌ర్భంగా వైసీపీలోని కాపు నేత‌ల‌ను ఉద్దేశించి కూడా.. ప‌వ‌న్ కీల‌క‌వ్యాఖ్య‌లు చేశారు. కాపు పేరు చెప్పి రాజ‌కీయాలు చేయ‌డం.. త‌న‌కు కూడా వ‌చ్చ‌ని.. కానీ, కుల రాజ‌కీయాలు చేయ‌కూడ‌ద‌ని.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌నే రాజ‌కీయంగా చూడాల‌ని భావించాన‌ని.. అందుకే ఇప్ప‌టి వ‌ర‌కు మౌనంగా ఉన్నాన‌ని.. అన్నారు. కానీ, ఇప్పుడు వైసీపీ కాపు వెధ‌వ‌ల‌ను కూడా హెచ్చ‌రిస్తున్నాన‌ని.. కాపుల గురించి ముందు తెలుసుకోవాల‌ని.. ప‌వ‌న్ సూచించారు.

“న‌న్ను గొడ‌వ‌ల్లోకి లాగితే.. కొట్టి.. గొంతు పిసికి చంపేస్తా” అని కాపు నేత‌ల‌ను ప‌వ‌న్ హెచ్చ‌రించారు. బాప‌ట్ల‌లో పెరిగాన‌ని.. గొడ్డు కారం తిన్నాన‌ని.. త‌న‌కు కూడా.. పౌరుషం ఉంద‌ని.. ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. “నేటి నుంచి యుద్ధ‌మే.. మీరు రెడీనా?”అంటూ.. ప‌వ‌న్ స‌వాల్ విసిరారు. చ‌రిత్ర తెలుసుకోకుండా.. కేవ‌లం బూతుల పంచాంగంతోనే వైసీపీ స‌న్నాసులు రాజ‌కీయాలు చేస్తున్నార‌ని అన్నారు.

This post was last modified on October 18, 2022 4:44 pm

Share

Recent Posts

తెలంగాణా బీజేపీలో కారు లొల్లి

తెలంగాణా బీజేపీలో ఓ సెకండ్ హ్యాండ్ కారు రచ్చ రచ్చ చేస్తుంది. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే కమలం పార్టీని రోడ్డు…

37 minutes ago

ఓజి యునివర్స్ ఊహించనంత పెద్దగా

ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ అభిమానులు ఎదురు చూసిన కీలక అప్డేట్ ఓజి 2.…

1 hour ago

రెండో భాస్కర్ అంత వేగంగా రాగలడా

సోలో హీరోగా దుల్కర్ సల్మాన్ టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాతోనూ వంద కోట్లు వసూలు చేయగలడని నిరూపించిన లక్కీ భాస్కర్ కొనసాగింపు…

2 hours ago

నాపై కాదు రేవంత్ పై చర్యలు తీసుకోవాలి: కొండా సురేఖ

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు సుస్మిత చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. అయితే,…

3 hours ago

మలేరియా టాబ్లెట్లు మింగి ఒక బాలిక మృతి… 53 మందికి అస్వస్థత

ఆంధ్రప్రదేశ్, తెలంగాణా సరిహద్దుల్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో కలకలం రేగింది. వైద్య సిబ్బంది పంపిణీ చేసిన మలేరియా మాత్రలు మింగిన…

4 hours ago

ప్యారడైజ్ దుస్తులకు ఖరీదు ఎక్కువే

సెప్టెంబర్ 24 విడుదల కాబోతున్న ప్యారడైజ్ కోసం అభిమానుల ఎదురు చూపుల గురించి ఎంత చెప్పినా తక్కువే. నాని కెరీర్…

5 hours ago