ఏపీ రాజధాని అమరావతి మరోసారి వార్తల్లోకి ఎక్కింది. చంద్రబాబు ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. తర్వాత జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమరావతిని వికేంద్రీకరిస్తూ మూడు రాజధానులు చేశారు. ఇక ఈ రోజు మూడు రాజధానులను రద్దు చేస్తూ మరోసారి సంచలన నిర్ణయం తీసుకున్నారు. అసలు అమరావతి రాజధానిగా 2014 – 2021 సంవత్సరాల మధ్య ఏం జరిగిందో ఓ సారి చూద్దాం.
మరి ఏపీ రాజధాని విషయంలో ఇంకెన్ని ట్విస్టులు ఉంటాయో ? కాలమే చెపుతుంది.
This post was last modified on November 22, 2021 3:28 pm
తీన్మార్ మల్లన్న. నిత్యం మీడియాలో ఉంటూ..తనదైన శైలిలో గత కేసీఆర్ సర్కారును ఉక్కిరిబిక్కిరికి గురి చేసిన చింతపండు నవీన్ గురించి…
ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ సాధించిన మలయాళం సినిమా ఆవేశం తెలుగులో డబ్బింగ్ లేదా రీమేక్ రూపంలో చూడాలని ఫ్యాన్స్…
తెలంగాణలో ఈసారి 17 ఎంపీ స్థానాలకు 12 స్థానాలలో గెలుపు ఖాయం అని బీజేపీ అధిష్టానం గట్టి నమ్మకంతో ఉంది.…
ఈ ఏడాది డబ్బింగ్ సినిమాలు కొన్ని బాగానే వర్కౌట్ చేసుకున్న నేపథ్యంలో బాక్ అరణ్మనై 4 మీద కాస్తో కూస్తో…
తమిళ నటే అయినప్పటికీ తెలుగులోనూ పలు బ్లాక్ బస్టర్లలో పాలు పంచుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ కు మంచి ఫాలోయింగ్…
ఇదేదో బంపర్ అఫర్ లా ఉందే అని ఆశ్చర్యపోతున్నాారా ? అందరూ అదే అనుకుంటున్నారు. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి…