ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆన్ లైన్ లో ప్రభుత్వ వెబ్ సైట్ ద్వారా సినిమా టికెట్లను అమ్మాలనే నిర్ణయం తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. ఈ నిర్ణయమపై మిశ్రమ స్పందన వస్తోంది. కాగా.. తాజాగా.. ఈ విషయం పై నగరి ఎమ్మెల్యే రోజా స్పందించారు.
సినిమా టికెట్లు ఆన్ లైన్ లో విక్రయించాలని చిరంజీవి, నాగార్జున కోరడంతోనే సిఎం జగన్ అమలు చేస్తూన్నారని ఎమ్యెల్యే రోజా పేర్కొన్నారు. వాళ్ళ నిర్ణయం మేరకే సిఎం జగన్ ఆ నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేశారు. కాగా.. ఈ విషయం తెలియకుండా.. అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలు చాలా భాథాకరమన్నారు.
ఆయన వ్యాఖ్యలు ఆయన విజ్ఞతతో వదిలేస్తూన్నామని పేర్కొన్నారు ఎమ్యెల్యే రోజా. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు.. కోడెలకు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వ కూండా మానసిక క్షోభకు గురిచేసినప్పుడు అయ్యన్న ఏమైయ్యారని నిప్పులు చెరిగారు రోజా. ముఖ్యమంత్రి ఎలా ఉండాలో జగన్ ని చూసి నేర్చుకోవాలని హితువు పలికారు. అయ్యన్న పాత్రుడి ఎమ్మేల్యే పదవి పికేసారు… మంత్రి పదవి పికేసారు… చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి పికేసారు… లోకేష్ జెండా పదివి పికేసారు… ఇంకా ఎం పికాలని రోజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
This post was last modified on September 18, 2021 4:26 pm
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…