ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులంతా ఇక తమ నేర చరిత్రను బయటపెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. వారంతా గతంలో వారు చేసిన నేరాల పుట్టను విప్పాలంటూ సుప్రీం కోర్టు పేర్కొంది. ఎంపీలు,ఎమ్మెల్యేలపై ఆయా రాష్ట్రాల హైకోర్టుల అనుమతి లేకుండా వారిపై కేసులు ఉప సంహరించకూడదని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆదేశాలు జారీ చేశారు.
ఎంపీలు,ఎమ్మెల్యేలపై కేసుల విచారణ చేపడుతున్న జడ్జీలు, కేసులు విచారణ,పెండింగ్ కేసులు,ఇచ్చిన తీర్పులు,రిజర్వు చేసిన తీర్పుల వివరాలు ఆయా రాష్ట్రాల హైకోర్టు రిజిస్టర్ జనరల్ లు ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. సత్వర న్యాయ విచారణ కోసం ఎంపీలు,ఎమ్మెల్యేలపై కేసుల విచారణ జరుపుతున్న స్పెషల్ కోర్టులు,సిబిఐ కోర్టుల జడ్జీలు తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు కొనసాగించాలని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది .అలాగే రాజకీయ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థిని ఎంపిక చేసిన 48 గంటల లోపు వారి నేర చరిత్రను పబ్లిష్ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
This post was last modified on August 10, 2021 4:01 pm
మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…
ఏపీలో వచ్చే మూడు మాసాల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నాయకులు అలెర్టుగా ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు.…
ఏపీ పునర్నిర్మాణానికి తాము చేస్తున్న ప్రయత్నాలను వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. అభివృద్ధి కోసం చేపడుతున్న ప్రతి…
ఎన్టీఆర్ వీరాభిమాని, తెలుగుదేశం పార్టీకి అంకితభావంతో సేవలందించిన ఎన్టీఆర్ రాజు అకాల మరణానికి తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన నందమూరి…
కొన్నేళ్ల నుంచి భారత్, పాకిస్థాన్ సంబంధాలు అంతంతమాత్రంగా ఉండగా.. ఈ ఏడాది ఆరంభంలో పహల్గాం ఉగ్రదాడి తర్వాత అవి పూర్తిగా…
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…