తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి మండిపడ్డారు. ఈ క్రమంలో.. భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాను కూడా వివాదంలోకి లాక్కురావడం గమనార్హం. పాకిస్తాన్ కోడలు సానియా మీర్జాను బ్రాండ్ అంబాసిడర్ గా ఎందుకు నియమించారంటూ ప్రశ్నించారు.
పాకిస్తాన్ కోడలు సానియా మీర్జాను బ్రాండ్ అంబాసిడర్ చేసిన కేసీఆర్ కు పీవీ సింధు కనిపించడం లేదా..? అని ప్రశ్నించారు. సింధుని బ్రాండ్ అంబాసిడర్ చేయాలని డిమాండ్ చేశారు.
టోక్యో ఒలింపిక్స్ లో సింధు కాంస్య పతకం గెలిచి భారత్ కు, తెలంగాణకు గుర్తింపు తీసుకొచ్చిందని చెప్పారు రాజాసింగ్. అలాగే కేసీఆర్ క్రీడాశాఖపై దృష్టి పెట్టాలని అన్నారు. గ్రౌండ్స్, అకాడమీలను ఏర్పాటు చేయాలని కోరారు. క్రీడాశాఖను అభివృద్ధి చేస్తే రాష్ట్రంలో ఎంతోమంది మంచి ప్లేయర్స్ వెలుగులోకి వస్తారని చెప్పారు రాజాసింగ్.
This post was last modified on August 5, 2021 6:43 pm
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…