తెలంగాణలో టీడీపీకి కొత్త బాస్ ని ఎంపిక చేశారు. ఎన్నో సంవత్సరాలుగా టీడీపీకి నమ్మకంగా పనిచేస్తున్న బక్కని నర్సింహులును టీటీడీపీ అధ్యక్షుడిగా ఎంపిక చేశారు. టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న ఎల్. రమణ టీడీపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరటంతో ఆ అవకాశం బక్కని నరసింహులుకు దక్కింది.
మాదిగ సామాజికవర్గానికి చెందిన బక్కనికి 1994-99లో షాద్నగర్ ఎమ్మెల్యేగా పనిచేశారు. మొదట్లో రావుల చంద్రశేఖర్ రెడ్డి, అరవింద్ గౌడ్ పేర్లు తెరపైకి వచ్చినా చివరకు నర్సింహులు వైపే చంద్రబాబు మొగ్గుచూపారు. తెలంగాణలో బడుగు బలహీన వర్గాల కోసం టీడీపీ ప్రజల్లోకి వెళ్లాలని చంద్రబాబు సూచించారు.
This post was last modified on July 19, 2021 1:28 pm
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్కు, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఇలాంటి…
రిలీజ్ ముందు బజ్ లేకుండా, విడుదలైన రోజు కొందరు క్రిటిక్స్ దారుణంగా విమర్శించిన దురంధర్ సృష్టిస్తున్న సంచలనాలు అన్ని ఇన్ని…
ఇకపై తాను ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటానని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు, ఎమ్మెల్సీ నాగబాబు…
ప్రపంచ ఫుట్బాల్ చరిత్రలోనే అత్యంత మేటి ఆటగాళ్లలో ఒకడైన లియోనెల్ మెస్సి రెండోసారి ఇండియాకు వస్తున్నాడని గత రెండు వారాలుగా ఇండియన్…
బ్లాక్ బస్టర్ సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న అఖిల్ ప్రస్తుతం లెనిన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్, సితార…
పెద్ద బడ్జెట్లలో తీసిన పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ ముంగిట మంచి హైప్ తెచ్చుకుంటాయి. ఆ హైప్కు తగ్గట్లు మంచి ఓపెనింగ్సూ…