తెలంగాణ బిడ్డ.. ఉత్తరప్రదేశ్ లో సత్తా చాటింది. తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలానికి చెందిన శ్రీకళా రెడ్డి అనే మహిళ.. ఉత్తరప్రదేశ్ లోని జౌన్పూర్ జిల్లా పరిషత్ ఛైర్మెన్ గా ఎన్నికయ్యారు.
మాజీ ఎమ్మెల్యే కీసర జితేందర్ రెడ్డి కుమార్తె ఈ శ్రీకళా రెడ్డి కావడం గమనార్హం. ఈమె గతంలో కోదాడ నియోజకవర్గ రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్న అనుభవం ఉంది. హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలోనూ.. బీజేపీ అభ్యర్థిగా ఆమె పేరు వినిపించడం గమనార్హం.
కాగా.. కొంత కాలం క్రితం ఆమెకు ఉత్తరప్రదేశ్ కు చెందిన ధనుంజయ్ తో వివాహం జరిగింది. ఈ నేపథ్యంలో.. ఆమె అక్కడ జరిగితన పరిషత్ ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ పోటీల్లో ఆమె జడ్పీటీసీ సభ్యురాలిగా గెలుపొందారు. ఆ తర్వత జౌన్పూర్ జిల్లా పరిషత్ ఛైర్మన్ గానూ ఎన్నికయ్యారు. కాగా.. ఈ వార్త ఇప్పుడు తెలంగాణ ప్రజలను ఆకట్టుకుంటోంది. మా ఇంటి బిడ్డ.. పక్క రాష్ట్రంలో సత్తా చాటిందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
This post was last modified on July 5, 2021 12:56 pm
టిల్లు స్క్వేర్ తో ఏకంగా వంద కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న సిద్దు జొన్నలగడ్డ ఒకపక్క జాక్, తెలుసు…
కొందరు డైరెక్టర్లు నిదానమే ప్రధానం సూత్రం పాటిస్తారు. నెంబర్ కన్నా నాణ్యత ముఖ్యమని ఆ దిశగా స్క్రిప్ట్ కోసమే సంవత్సరాలు…
వేసవిలో కీలక సమయం వచ్చేసింది. స్కూళ్ళు, కాలేజీలకు పూర్తి స్థాయి సెలవులు ఇచ్చేశారు. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు మంచి ఆప్షన్ల…
ఏపీలో తలెత్తిన ఎన్నికల గుర్తు రగడ మరో మలుపు తిరిగింది. జనసేనకు కేటాయించిన ఎన్నికల గుర్తు గాజు గ్లాసును స్వతంత్ర…
టాలీవుడ్ దర్శకుల్లో క్రిష్ జాగర్లమూడిది డిఫరెంట్ స్టైల్. ‘గమ్యం’ లాంటి సెన్సేషనల్ మూవీతో మొదలుపెట్టి ఆయన వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ…
ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో మోస్ట్ వాంటెడ్ లేడీ ఆర్టిస్టుల్లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. ఆమె ఓవైపు లీడ్…