భారత్ లో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ క్రమంలో..ప్రపంచంలో అందుబాటులో ఉన్న నమ్మకమైన వ్యాక్సిన్లలలో ఒకటిగా గుర్తింపు ఉన్న మెడెర్నా వ్యాక్సిన్ ఇండియాకు రానుంది. ఇండియాలో వ్యాక్సిన్ ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని మెడెర్నా ఔషధ నియంత్రణ మండలి అనుమతి కోరింది.
18 సంవత్సరాలు నిండిన వారికి అత్యవసర వ్యాక్సినేషన్ కు అనుమతి ఇవ్వాలని మెడెర్నా కోరింది. అమెరికా నుండి వ్యాక్సిన్ ను దిగుమతి చేసుకొని… ఇండియాలో తాము వ్యాక్సిన్ ఇస్తామని ప్రముఖ ఫార్మా కంపెనీ సిప్లా దరఖాస్తులో పేర్కొంది. సోమవారం ఈ మేరకు దరఖాస్తు చేసుకుంది.
తమకు దరఖాస్తు చేసుకున్న వెంటనే అనుమతి ఇస్తామని గతంలోనే భారత ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో సిప్లా కంపెనీకి మెడెర్నా అనుమతి రావటం ఖాయమైంది.
This post was last modified on June 29, 2021 6:19 pm
రెండు నెలల కిందట రిలీజైన దురంధర్ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. ఆ చిత్రం కేవలం…
బుల్లితెరపై ఘన చరిత్ర ఉన్న ఈటీవీ ప్రభాకర్ నట వారసత్వాన్ని సినీ రంగంలోకి హీరోగా అడుగు పెట్టిన చంద్రహాస్.. తన…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారని.. పంది, ఆవు కొవ్వులను కూడా వినియోగించారని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రవేశ పెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్లో ప్రత్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్దగా కేటాయింపులు ఏమీ…
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…