భారత్ లో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ క్రమంలో..ప్రపంచంలో అందుబాటులో ఉన్న నమ్మకమైన వ్యాక్సిన్లలలో ఒకటిగా గుర్తింపు ఉన్న మెడెర్నా వ్యాక్సిన్ ఇండియాకు రానుంది. ఇండియాలో వ్యాక్సిన్ ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని మెడెర్నా ఔషధ నియంత్రణ మండలి అనుమతి కోరింది.
18 సంవత్సరాలు నిండిన వారికి అత్యవసర వ్యాక్సినేషన్ కు అనుమతి ఇవ్వాలని మెడెర్నా కోరింది. అమెరికా నుండి వ్యాక్సిన్ ను దిగుమతి చేసుకొని… ఇండియాలో తాము వ్యాక్సిన్ ఇస్తామని ప్రముఖ ఫార్మా కంపెనీ సిప్లా దరఖాస్తులో పేర్కొంది. సోమవారం ఈ మేరకు దరఖాస్తు చేసుకుంది.
తమకు దరఖాస్తు చేసుకున్న వెంటనే అనుమతి ఇస్తామని గతంలోనే భారత ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో సిప్లా కంపెనీకి మెడెర్నా అనుమతి రావటం ఖాయమైంది.
దేశంలో ఇటీవలే లోక్ సభ, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపునకు సంబందించి ఓ రేంజిలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే.…
రెడ్ బుక్ మూసేయలేదని.. అది ఇంకా తెరిచే ఉందని మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్లో…
ఈ ఏడాది ‘దురంధర్-2’ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ బాగానే కళకళలాడినప్పటికీ.. ఓవరాల్ సక్సెస్ రేట్ ఏమీ అంత గొప్పగా లేదు.…
తమరిది అన్నదమ్ముల అనుబంధం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ పలుమార్లు వ్యాఖ్యానించారు.…
రాష్ట్రంలో బౌలర్స్(ప్రత్యర్థులు) మారినా బ్యాట్స్మెన్ మాత్రం చంద్రబాబు నాయుడేనని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. తిరుపతిలో జరిగిన ప్రభుత్వ వియోజత్సవ…
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ తో పాటు గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు…