అనేక రాష్ట్రాల ఎన్నికల్లో గణనీయంగా పుంజుకుంటున్న ఎంఐఎం ఈసారి అట్టర్ ఫ్లాప్ అయ్యింది. బీహార్ ఎన్నికలు, గుజరాత్ ఎన్నికలు అంతకుముందు మహారాష్ట్ర ఎన్నికల్లో ఎంఐఎం పోటీచేసి మంచి ఫలితాలనే సాధించింది. మరీ బీహార్ ఎన్నికల్లో అయితే గణనీయమైన విజయాలను కూడా సాధించింది. అదే ఊపులో ఇపుడు పశ్చిమబెంగాల్, తమిళనాడు, అస్సాం రాష్ట్రాల్లో కూడా పోటీచేసింది.
ఏ రాష్ట్రంలో పోటీచేసినా ప్రధానంగా ముస్లిం మైనారిటి ఓట్లపైనే దృష్టిపెట్టింది. అదేపద్దతిలో ఇపుడు కూడా ముస్లిం ఓటర్లపైనే దృష్టిపెట్టింది. ఇందులో కూడా పశ్చిమబెంగాల్లో పోటీ చేయటాన్ని ప్రధానంగా టార్గెట్ గా తీసుకుంది. తమిళనాడులో పోటీచేసిన మూడు స్ధానాల్లోను ఓడిపోయింది. అలాగే బెంగాల్లో ఏడుచోట్ల పోటీచేసింది. అయితే ఎక్కడా గెలవలేదు. అలాగే అస్సాంలో పోటీచేసిన అన్నీ నియోజకవర్గాల్లో కూడా వెనకబడేఉంది.
మొత్తంమీద ఎంఐఎం హవాకు బ్రేకులు పడిందనే చెప్పాలి. హైదరాబాద్ లోని ఓల్డ్ సిటిలో మొదలైన ఎంఐఎం ప్రస్ధానం మెల్లిగా ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రారంభమైంది. పోటీచేసిన కొన్ని రాష్ట్రాల్లో స్ధానిక పరిస్ధితుల ఆధారంగా మంచి ఫలితాలనే సాధించింది. అయితే ఇపుడు మాత్రం నూరుశాతం బోల్తాపడింది.
This post was last modified on May 2, 2021 3:25 pm
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…