అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు.. శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల తిరుపతి దేవస్థానం.. ఇప్పుడు ఎన్నివేల మంది భక్తులు వెళ్లినా.. ప్రశాంతంగా స్వామిని దర్శించుకునేందుకు వీలుగా అభి వృద్ధి చేశారు. నిత్యాన్నదానం నుంచి ఉదయం పూట టిఫిన్ను కూడా ఉచితంగా అందిస్తున్నారు. ఈ అభివృద్ధిలో గత ఎన్టీఆర్, చంద్రబాబు ప్రభుత్వాలు కీలక పాత్ర పోషించాయి. ఇది రాజకీయాలకు అతీతంగా అందరూ ఒప్పుకొనే మాట. అదేవిధంగా ఇప్పుడు మరో ప్రముఖ ఆలయాన్ని కూడా అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
తాజాగా ఆదివారం.. ఉండవల్లిలోని నివాసంలో డిప్యూటీ సీఎంపవన్ కల్యాణ్, దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సంబంధిత అధికారులతో సుదీర్ఘంగా చర్చించిన సీఎం చంద్రబాబు .. తిరుమల తరహాలోనే శ్రీశైలం మల్లన్న ఆలయాన్ని కూడా డెవలప్ చేసేందుకు మాస్టర్ ప్లాన్ రెడీ చేశామని చెప్పారు. తద్వారా ఎన్ని వేల మంది భక్తులు మల్లన్న దర్శనానికి వచ్చినా ఇబ్బంది లేకుండా చేస్తామ న్నారు. అంతేకాకుండా.. చుట్టూ ఉన్న అభయారణ్యాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు వివరించారు.
ఇదీ ప్లాన్..
116 ఏళ్ల వయసులోనూ తన ఇష్ట దైవం తిరుమల శ్రేవేంకటేశ్వర స్వామి దర్శనానికి కాలి నడకన వచ్చిన వృద్ధురాలికి తిరుమల…
టాలీవుడ్ తో పాటు ఇతర భాషల్లోనూ వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న బ్యూటీ రెజీనా కసాండ్రా లేటెస్ట్ గా నెట్టింట…
ఇంకో అయిదు రోజుల్లో లెనిన్ విడుదల కానుంది. జూలై 10 కోసం అక్కినేని అభిమానులే కాదు సగటు మూవీ లవర్స్…
థియేటర్లలో విడుదలయ్యే సినిమాలకు సెన్సార్ అడ్డంకులు రావడం సహజం. ఒక్కోసారి నెలలు సంవత్సరాల తరబడి రిలీజులు ఆగిపోతాయి. కానీ ఓటిటిలో…
టాలీవుడ్లో బాగా ఔట్ స్పోకెన్ అని పేరున్న నిర్మాత సూర్యదేవర నాగవంశీ. సోషల్ మీడియాలో ఆయనకున్న పాపులారిటీనే వేరు. ప్రస్తుతం…
స్టార్ హీరోయిన్లు ఏదైనా రామాయణ లాంటి పెద్ద సినిమాలో నటించినపుడు వారి ఇమేజ్కు తగ్గ పాత్రలు లేకపోతే.. అభిమానులు ఫీలవడం…