అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు.. శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమల తిరుపతి దేవస్థానం.. ఇప్పుడు ఎన్నివేల మంది భక్తులు వెళ్లినా.. ప్రశాంతంగా స్వామిని దర్శించుకునేందుకు వీలుగా అభి వృద్ధి చేశారు. నిత్యాన్నదానం నుంచి ఉదయం పూట టిఫిన్ను కూడా ఉచితంగా అందిస్తున్నారు. ఈ అభివృద్ధిలో గత ఎన్టీఆర్, చంద్రబాబు ప్రభుత్వాలు కీలక పాత్ర పోషించాయి. ఇది రాజకీయాలకు అతీతంగా అందరూ ఒప్పుకొనే మాట. అదేవిధంగా ఇప్పుడు మరో ప్రముఖ ఆలయాన్ని కూడా అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
తాజాగా ఆదివారం.. ఉండవల్లిలోని నివాసంలో డిప్యూటీ సీఎంపవన్ కల్యాణ్, దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి సంబంధిత అధికారులతో సుదీర్ఘంగా చర్చించిన సీఎం చంద్రబాబు .. తిరుమల తరహాలోనే శ్రీశైలం మల్లన్న ఆలయాన్ని కూడా డెవలప్ చేసేందుకు మాస్టర్ ప్లాన్ రెడీ చేశామని చెప్పారు. తద్వారా ఎన్ని వేల మంది భక్తులు మల్లన్న దర్శనానికి వచ్చినా ఇబ్బంది లేకుండా చేస్తామ న్నారు. అంతేకాకుండా.. చుట్టూ ఉన్న అభయారణ్యాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు వివరించారు.
ఇదీ ప్లాన్..
This post was last modified on October 5, 2025 10:51 pm
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా లోకనాయకుడు కమల్ హాసన్ నిర్మించే సినిమా దర్శకుడి ఎంపిక విషయంలో ఎంత తలనొప్పి ఎదురైందో…
టాలీవుడ్లో ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి అగ్ర కథానాయకులతో పాటు నాని, విజయ్…
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ 2024…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారి ప్రసాదం తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారన్న కేసులో రోజుకో కొత్త…
ఏపీ సీఎం చంద్రబాబు గత 2024లో కూటమి కట్టి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత..…
బాలీవుడ్లో బలమైన ముద్ర వేసిన దక్షిణాది దర్శకుల్లో ప్రియదర్శన్ ఒకరు. ఆయన అక్కడ ఎన్నో కామెడీ సినిమాలు తీసి హిట్లు…