కెరీర్ పీక్ స్టేజీలో ఉండగా మెగా కాంపౌండ్ లో అడుగు పెట్టిన కొరటాల శివ అక్కడ మూడేళ్ళ పాటు ఇరుక్కుపోయాడు. ఆచార్య షూటింగ్ ఎప్పటికి పూర్తవుతుందనే క్లారిటీ ఇంకా లేదు. రామ్ చరణ్ మాట మీద ఆచార్య కోసం కొరటాల అలా ఉండిపోయాడు. కరోనా కేసులు కంప్లీట్ గా తగ్గిపోయేవరకు షూటింగ్ చేసేది లేదని చిరంజీవి తేల్చేయడంతో కొరటాల శివ బాగా అసహనంగా ఉన్నాడని కొంత కాలంగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఆచార్య తర్వాత చరణ్ తో సినిమా చేయడానికి అప్పట్లో కొరటాల ఆసక్తి చూపించాడు. కానీ మెగా కాంపౌండ్ లో కొరటాల అంత కంఫర్టబుల్ గా లేక చరణ్ తో సినిమా ఇప్పట్లో వద్దనుకున్నాడట. కొరటాల తదుపరి చిత్రం ఇంకా ఎవరితోనూ లాక్ అవలేదని తెలిసి అల్లు అర్జున్ అతడిని విడిచి పెట్టకుండా కాంటాక్ట్ చేస్తూ #ఏఏ21 ప్రాజెక్ట్ అనౌన్స్ చేయించాడని చెప్పుకుంటున్నారు.
ముందే చరణ్ తో కొరటాల శివ సినిమా బండ్ల గణేష్ బ్యానర్లో పూజ జరుపుకుంది. ఇప్పటికి కూడా ఈ కాంబినేషన్ మెటీరియలైజ్ కాకపోవడం మెగా అభిమానులకు నిరాశ కలిగిస్తోంది.
This post was last modified on August 9, 2020 7:44 am
ఇటీవలే కిరణ్ అబ్బవరం నిర్మాతగా మారి తిమ్మరాజుపల్లి టీవీ తీశారు. మొదటి మూడు రోజులు తెగ హడావిడి చేశారు. గొప్ప…
దేవిశ్రీ ప్రసాద్ ని హీరోగా పరిచయం చేస్తూ నిర్మాత దిల్ రాజు ప్రకటించిన ఎల్లమ్మ ఇప్పటికీ రెగ్యులర్ షూటింగ్ కు…
సంగీత దర్శకులు హీరోలు కావడం తమిళ ఇండస్ట్రీలో ఇప్పటికే చూశాం. విజయ్ ఆంటోనీ, జి.వి.ప్రకాష్ కుమార్ లాంటి వాళ్లు సినీ…
ఇటీవల జరిగిన తమిళనాడు శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్తో డీఎంకే పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే అయితే కేవలం ఐదు సీట్లు…
అదేంటో అనుష్క సినిమాలు నిర్మాణంలోనే కాదు విడుదలలోనూ తెగ ఆలస్యానికి గురవుతున్నాయి. మలయాళంలో తను నటించిన ప్యాన్ ఇండియా మూవీ…
బాక్సాఫీస్ కు ఇంకో ఫ్రైడే వచ్చింది. కానీ థియేటర్ల దగ్గర సందడి వాతావరణం కనిపించడం లేదు. కారణం స్టార్ క్యాస్టింగ్…