కెరీర్ పీక్ స్టేజీలో ఉండగా మెగా కాంపౌండ్ లో అడుగు పెట్టిన కొరటాల శివ అక్కడ మూడేళ్ళ పాటు ఇరుక్కుపోయాడు. ఆచార్య షూటింగ్ ఎప్పటికి పూర్తవుతుందనే క్లారిటీ ఇంకా లేదు. రామ్ చరణ్ మాట మీద ఆచార్య కోసం కొరటాల అలా ఉండిపోయాడు. కరోనా కేసులు కంప్లీట్ గా తగ్గిపోయేవరకు షూటింగ్ చేసేది లేదని చిరంజీవి తేల్చేయడంతో కొరటాల శివ బాగా అసహనంగా ఉన్నాడని కొంత కాలంగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఆచార్య తర్వాత చరణ్ తో సినిమా చేయడానికి అప్పట్లో కొరటాల ఆసక్తి చూపించాడు. కానీ మెగా కాంపౌండ్ లో కొరటాల అంత కంఫర్టబుల్ గా లేక చరణ్ తో సినిమా ఇప్పట్లో వద్దనుకున్నాడట. కొరటాల తదుపరి చిత్రం ఇంకా ఎవరితోనూ లాక్ అవలేదని తెలిసి అల్లు అర్జున్ అతడిని విడిచి పెట్టకుండా కాంటాక్ట్ చేస్తూ #ఏఏ21 ప్రాజెక్ట్ అనౌన్స్ చేయించాడని చెప్పుకుంటున్నారు.
ముందే చరణ్ తో కొరటాల శివ సినిమా బండ్ల గణేష్ బ్యానర్లో పూజ జరుపుకుంది. ఇప్పటికి కూడా ఈ కాంబినేషన్ మెటీరియలైజ్ కాకపోవడం మెగా అభిమానులకు నిరాశ కలిగిస్తోంది.
This post was last modified on August 9, 2020 7:44 am
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…