వెబ్ సిరీస్ కోసం ఇండియన్ ఓటిటి ప్లాటుఫార్మ్స్ బాగానే ఫండింగ్ చేస్తున్నాయి. ప్రాంతీయ భాషలకు ఇంకా గిరాకీ ఏర్పడలేదు కానీ హిందీ వెబ్ సిరీస్ ఇప్పటికే బాగా పాపులర్ అయిపోయాయి. దీంతో పేరున్న నటీనటులే వాటిలో నటిస్తున్నారు. మాధవన్ ప్రధాన పాత్ర పోషించిన అమెజాన్ సిరీస్ బ్రీత్ సీక్వెల్ లో అభిషేక్ బచ్చన్ ముఖ్య భూమిక పోషించాడు.
ఇందులో నిత్యా మీనన్ కూడా మెయిన్ క్యారెక్టర్ చేసింది. మిషన్ మంగళ్ చిత్రంతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన నిత్య, ఇప్పుడీ సిరీస్ తో అక్కడ మరింత పాపులర్ కానుంది. ఈ సిరీస్ జులై 10 నుంచి అమెజాన్ లో స్ట్రీమ్ అవుతుంది. దీనిపై ఇప్పుడు చాలా బజ్ నెలకొంది. ట్రైలర్ కు చాలా వేగంగా లక్షల కొద్దీ వ్యూస్ రావడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా బాగా ట్రెండ్ అయింది. అంచనాలను అందుకుంటే ఇది కూడా ఈ లాక్ డౌన్లో వచ్చి క్లిక్ అయిన సిరీస్ సరసన చేరుతుంది.
This post was last modified on July 2, 2020 10:10 pm
ఈ మధ్య రీ రిలీజ్ ట్రెండ్ ఎక్కువైపోయి జనాలు పెద్దగా పట్టించుకోవడం మానేశారు. వరసబెట్టి దింపుతుంటే వాళ్ళు మాత్రం ఏం…
కొత్త సినిమాలు వస్తున్నా బాక్సాఫీస్ కు ఎలాంటి ఉత్సాహం కలగడం లేదు. కారణం కనీసం యావరేజ్ అనిపించుకున్నవి కూడా లేకపోవడమే.…
ఏపీ సీఎం జగన్పై జనసేన అధినేత పవన్కల్యాణ్.. ఓ రేంజ్లో విమర్శలు గుప్పించారు. "సొంత చెల్లెలు కట్టుబొట్టుతో బాగుండాలని సగటు…
ఇప్పుడు ఇండియా మొత్తం ఒక సినిమా రిలీజ్ డేట్ కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. అదే.. పాన్ ఇండియా…
ఈ మధ్య కాలంలో విపరీతంగా సోషల్ మీడియా ట్రోలింగ్కు గురైన సినిమా అంటే.. ఫ్యామిలీ స్టార్ అనే చెప్పాలి. ఈ…
ఒక హీరోయిన్ ముందు ఒకరితో రిలేషన్షిప్లోకి వెళ్లడం.. ఆ తర్వాత అతణ్నుంచి విడిపోయి కొత్త బాయ్ఫ్రెండ్ను వెతుక్కోవడం.. మళ్లీ బ్రేకప్…