వెబ్ సిరీస్ కోసం ఇండియన్ ఓటిటి ప్లాటుఫార్మ్స్ బాగానే ఫండింగ్ చేస్తున్నాయి. ప్రాంతీయ భాషలకు ఇంకా గిరాకీ ఏర్పడలేదు కానీ హిందీ వెబ్ సిరీస్ ఇప్పటికే బాగా పాపులర్ అయిపోయాయి. దీంతో పేరున్న నటీనటులే వాటిలో నటిస్తున్నారు. మాధవన్ ప్రధాన పాత్ర పోషించిన అమెజాన్ సిరీస్ బ్రీత్ సీక్వెల్ లో అభిషేక్ బచ్చన్ ముఖ్య భూమిక పోషించాడు.
ఇందులో నిత్యా మీనన్ కూడా మెయిన్ క్యారెక్టర్ చేసింది. మిషన్ మంగళ్ చిత్రంతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన నిత్య, ఇప్పుడీ సిరీస్ తో అక్కడ మరింత పాపులర్ కానుంది. ఈ సిరీస్ జులై 10 నుంచి అమెజాన్ లో స్ట్రీమ్ అవుతుంది. దీనిపై ఇప్పుడు చాలా బజ్ నెలకొంది. ట్రైలర్ కు చాలా వేగంగా లక్షల కొద్దీ వ్యూస్ రావడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా బాగా ట్రెండ్ అయింది. అంచనాలను అందుకుంటే ఇది కూడా ఈ లాక్ డౌన్లో వచ్చి క్లిక్ అయిన సిరీస్ సరసన చేరుతుంది.
This post was last modified on July 2, 2020 10:10 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…