కోలీవుడ్ బ్యూటీ అమలాపాల్ వైవిధ్యమైన కథలను ఎన్నుకుంటూ నటిగా దూసుకుపోతుంది. డివోర్స్ తరువాత ఆమె తన కెరీర్ పై దృష్టి పెట్టింది. వరుస ప్రాజెక్ట్స్ లతో బిజీగా మారింది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తోంది. నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన ‘పిట్టకథలు’, ఆహాలో ‘కుడి ఎడమైతే’ వంటి వెబ్ డ్రామాల్లో కనిపించింది ఈ బ్యూటీ. ప్రస్తుతం అమలాపాల్ తమిళ, మలయాళ సినిమాల్లో నటిస్తోంది. గతంలో టాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటించిన అమలా.. ఈ మధ్యకాలంలో పెద్దగా కనిపించలేదు.
రీసెంట్ గా సీనియర్ హీరో నాగార్జునతో కలిసి నటించే ఛాన్స్ వస్తే.. ఎక్కువ రెమ్యునరేషన్ అడిగి ఆ ప్రాజెక్ట్ కూడా వదులుకుందని సమాచారం. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటిస్తోన్న సినిమాలో ముందుగా కాజల్ ని హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఆమె తప్పుకోవడంతో అమలాపాల్ ని తీసుకోవాలనుకున్నారు. ఈ మేరకు ఆమెని సంప్రదిస్తే భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట.
ఆమెకున్న మార్కెట్ ని మించి అడగడంతో నిర్మాతలు లైట్ తీసుకున్నారట. అమలాపాల్ ఫైనల్ కాకపోవడంతో చాలా మంది తారలను సంప్రదించారు. వారిలో మెహ్రీన్ కూడా ఉందట. ఆమె ఏకంగా కోటి రూపాయల రెమ్యునరేషన్ అడిగిందట. సీనియర్ హీరో కాబట్టి అంత ఇవ్వాలసిందేనని చెప్పిందట. దీంతో నిర్మాతలు ఆలోచనలో పడ్డారు. ప్రస్తుతానికైతే.. అమలాపాల్, మెహ్రీన్ లను మాత్రం ఫైనల్ చేయలేదని తెలుస్తోంది.
This post was last modified on November 17, 2021 8:43 pm
2024లో టాలీవుడ్ నుంచి రాబోయే పెద్ద సినిమాలకు విడుదలకు సంబంధించి ఆల్మోస్ట్ ఒక క్లారిటీ వచ్చేసినట్లే. అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు…
నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితం. రెండు సార్లు గెలిచి మంత్రి పదవి, ఒకసారి ఓడినా ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేశారు. ముచ్చటగా…
పవన్ బాబాయికి ఒక్కసారి ఓటేయండి. ఒక్కసారి ఆయనను అసెంబ్లీకి పంపించండి .. ప్లీజ్ అంటూ.. మెగా ప్రిన్స్ నాగబాబు కుమారుడు…
మొన్నటిదాకా వరస ఫ్లాపులతో ఉక్కిరిబిక్కిరైన నాగార్జున ఈ సంవత్సరం నా సామిరంగతో ఊరట చెందారు. సోగ్గాడే చిన్ని నాయన రేంజ్…
నిన్న రామాయణం పిక్స్ లీకైనప్పటి నుంచి కొన్ని బాలీవుడ్ సోషల్ మీడియా ఫ్యాన్ హ్యాండిల్స్ సాయిపల్లవిని లక్ష్యంగా చేసుకోవడం స్పష్టంగా…
తెరమీద మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుందాని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న సమంత కొత్త సినిమా తాలూకు ప్రకటన వచ్చేసింది. ఇన్స్ టాలో…