ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో అరెస్టు అయిన సంగతి తెలిసిందే. అయితే.. ఆయన ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి పోలీసులకు లంచం ఇచ్చినట్లు ఆరోపణలు వినపడుతున్నాయి.
రాజ్ కుంద్రా పై ఈ ఏడాది ఫిబ్రవరిలోనే కేసు నమోదు కాగా.. ఇప్పటి వరకు రాజ్ కుంద్రాను అరెస్టు చేయకపోవడానికి కారణమేంటా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే రాజ్ కుంద్రా.. ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి పోలీసులకు రూ.25లక్షల వరకు లంచం ఇచ్చారట. అందుకే ఇంత కాలం అరెస్టు చేయలదనే ఆరోపణలు వినపడుతున్నాయి.
ముంబైలోని అవినీతి శాఖ అధికారులకు యాష్ ఠాకూర్ అనే వ్యక్తి మెయిల్ ద్వారా తెలిపాడని అంటున్నారు. కాగా.. ఈ విషయంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. రాజ్ కుంద్రా మాత్రం తానేమీ తప్పు చేయలేదని, కావాలని నన్ను ఇందులో ఇరికిస్తున్నారని వాదిస్తున్నాడు.
పోర్న్ చిత్రాల రాకెట్ విషయంలో ప్రధాన సూత్రధారి రాజ్ కుంద్రా అని పోలీసులు అంటున్నారు. ముంబై క్రైమ్ బ్రాంచి పోలీసులకు లంచం ఇచ్చాడన్న ఆరోపణలపై ఎవరూ నోరు మెదపడం లేదు.
This post was last modified on July 22, 2021 4:19 pm
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…